నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా | | 

 

శ్లోకం వివరణ :

నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా :- క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా :- ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.

 

అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా |
ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా | | 

శ్లోకం వివరణ :

అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా :- అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా :- ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.

 

చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా |
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా | | 


శ్లోకం వివరణ :

చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా :- సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా :- పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.

మనో రూపేక్షు కోదండా, పంచతన్మాత్ర సాయకా |
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా | | 


శ్లోకం వివరణ :

మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా | | 


శ్లోకం వివరణ :

ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది

ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా | | 

శ్లోకం వివరణ :

శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రథమైన తల్లి.
శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.
శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది.

అధ్యాయం  -  10

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామ దారుకుడు, స్వామి! శ్రీపాద వల్లభులు కృష్ణా నదిలో స్వామిఅంతర్ధానమైనా వేరొక చోట అవతారమెత్తారు అని చెప్పారు కదా? అటువంటప్పుడు ఆయన కురుపురం లో గుప్త రూపం లో ఉన్నారని చెప్పారు! అదెలా సాధ్యం? అని అడిగాడు. నాయనా! శ్రీపాదస్వామి  సాక్షాత్తు భగవంతుడే, ఆయన మహిమకు అంత లేదు . ఆయన ఏమైనా చేయగల సమర్థులు, ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు. అంతర్ధానమయ్యాక కూడా క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్య లీల ఒకదానిని చెబుతాను విను.

కాస్యపస గోత్రం అయినా వల్లభేశుడనేవాడు  బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తూ ఉండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది, అంతర్ధానమైన శ్రీపాద స్వామి సూక్ష్మ రూపంలోనే ఉండి రక్షిస్తున్నారు  అని తెలిసి, స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరం ఒక్కసారి అయి నా కురుపురం వెళ్లి దర్శించుకునేవాడు. ఒక నాడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో లాభం వస్తే కురుపురం  వెళ్లి వెయ్యి మంది   బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటినుంచి స్వామినిస్మరించి పట్టణానికి వెళ్ళినా , స్వామి దయవల్ల ఎన్నో రెట్లు లాభం రాసాగింది. అతడు సంతోషించిమొక్కు  చెల్లించుకోవాలని కురువపురం బయలుదేరాడు. నలుగురు దొంగలు అతని దగ్గర ఎంతో డబ్బు ఉందని పసిగట్టి యాత్రికుల వేషాలతో  అతనికి తోడయ్యారు. తాము కూడా ప్రతి సంవత్సరం కురుపురం యాత్ర చేస్తుంటాం అని చెప్పి, అతనితో వారు ఎంతో ఆధరంగా ప్రవర్తించి నమ్మించారు. ఇలా  రెండు రోజుల ప్రయాణం తరువాత ఒక నిర్మాణషమైన ప్రదేశంలో అతని తల నరికి  ఎవరికి తెలియకుండా చేయడానికి దహనం చేయాలనుకున్నారు.

బ్రాహ్మణుడు మరణించే ముందు చివరి క్షణాల్లోశ్రీ పాద వల్లభఅని కేక పెట్టాడు, భర్త రాక్షకుడైన శ్రీపాద శ్రీ వల్లభులు జడలు, భస్మం, త్రిశూలం ధరించి యతి రూపంలో దొంగలకు ప్రత్యక్షమై  దొంగలను చంపివేశారు. దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి నేను ఎప్పుడు దొంగతనాలు చేసి ఎరగను, నేను తెలియక వీరితో దారిలో కలిశాను, నాకు పాపం  తెలియదు, మీరు  సర్వజ్ఞులు అయినా మీరు దివ్యదృష్టి లో గమనిస్తే మీకు తెలుస్తుందనిప్రార్థించగా,స్వామిఅతనికి అభయచ్చివిభూతి ప్రసాదించి వల్లభేశుని శరీరం పై చల్లి , తెగిపడివున్న తలను అతికించమని, ఆయన వల్లభేశుని శిరస్సుపై తమ అమృతదృష్టిని సారించి మరుక్షణమే అంతర్దానమ య్యారువల్లభేశుడుతిరిగి బతికాడు జరిగినది అంతా తెలుసుకుని నాకోసం సాక్షాత్తూ శ్రీపాద స్వామి యతి రూపంలో వచ్చారని ఆశ్చర్యపోయి, మరుక్షణమే ఆయన దర్శనం లభించినందుకు వల్లభేశుడు పరితపించాడు.  అతడు వెంటనే అమితోత్సాహంతో దనం తీసుకొని వెళ్లి స్వామిని ధరించి తను అనుకున్నా 000 మంది కాకుండా 4000 మంది  బ్రాహ్మణులకు సంతర్పణ చేసి దక్షిణ తాంబూలాలతో సత్కరించి సంతోషపెట్టాడు. విధంగాశ్రీపాదస్వామి కురుపురంలో అదృశ్యంగాఉంటూఇలాంటిలీలలుఎన్నోచేశారు.“భక్తులు ఎక్కడున్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు వారికి స్వామి అధిష్టాలనిచ్చి రక్షిస్తాడు”, అట్టి స్మరణకు అనుగుణమైన నామం  తరతరాలుగా ఇలా  ఉన్నది అన్నారు సిద్ధ యోగి.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  -  11

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

నామధారకుడు,అత్యంతాశక్తితో  ఇలా అన్నారుఅటు తర్వాత శ్రీ దత్తాత్రేయ రెండవ పర్యాయం ఎక్కడ అవతరించారు? ఏఏ లీలలు ప్రదర్శించారు? ఆయన గురించి వినాలన్న కోరిక పెరుగుతుందే కానీ తరగటం లేదు, రెండవ అవతార విశేషాలు వివరించండిఅన్నారు,అటువంటి శ్రోత లభించినందుకు సిద్దునికి, దత్తాత్రేయుని తనివితార వివరించే అవకాశం వచ్చినందుకు పొంగిపోయి, ఆయన లీలలు అనేకం ఉన్నాయి నేనంత వర్ణించినఅవి గాధ లో లవలేసమే అవుతుంది,  ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా! ఇక విను" అనిలా చెప్పారు.

శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషం అంతా శివపూజలో గడిపింది , ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని ' కారంజ' గ్రామంలో అకోలా జిల్లా వాజసనేయ శాఖకు చెందిన బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. పూర్వజన్మ సంస్కారం వల్ల సౌశీల్యం తో పాటు శివ భక్తి కూడా అబ్బింది. యుక్త వయసు రాగానే మాధవశర్మ అనే  బ్రాహ్మణునికి ఇచ్చి  వివాహం చేశారు. ప్రతి దినము సంధ్య సమయంలో శివ పూజ, భర్తతో కలిసి శని ప్రదేశ పూజ, శని త్రయోదశి నాడు  విశేషమైన పూజ చేస్తు, అంబ, తన భర్తను , సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు తర్వాత మగ బిడ్డ కలిగాడు.

నామధారకా! పిల్లవాడు పుట్టగానే అందరి  వలె ఏడ్వలేదు సరికదా , స్పష్టంగా ప్రణవముచ్చరించారుఅది చూసి అందరూ ఆశ్చర్య పోయారు.జోతిష్యశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి.మాధవశర్మ! నీ భాగ్యం పండింది. శిశువు సాక్షాత్తు భగవంతుడే! మనవలె గృహస్తాశ్రమం స్వీకరించాడు, చిన్న వయసులో సన్యాసం స్వీకరిస్తాడు, ఇతని చరణాలు ధ్యానించినా భక్తులకు కామధేనువు అవుతారు. అన్ని దైవజనులు  చెప్పారు. అప్పుడు మాధవ శర్మ ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించారు.

పిల్లవాడు పుట్టగానే ప్రణవమచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి, ఇసుకవేస్తే రాలనంత జనం చూడడానికి వచ్చేవారు. పిల్లవానికిశాల గ్రామదేవాఅని నామకరణం చేశారు. కానీ అందరూ ఇంట్లోనరహరిఅని పిలుచుకునేవారు. అంబ బలహీనంగా ఉండటం వల్ల పిల్లవానికి సరిపడా పాలు లేవు, పిల్లవాని కోసం ఒక దాదీిని కానీ, మేకను కానీ ఏర్పాటు చేయాలని దంపతులు ఆలోచిస్తూఉండగా,ఆపిల్లవాడు అంబా వక్షస్థలాన్ని తన చేతలతో సృష్టించాడు,వెంటనే 32 దారలుగా కారినేలపై పడ్డాయి.ఈవిషయం అందరికి తెలిస్తే దుష్టి దోషం తగులుతుందని అంబ చాలా లీలలను రహస్యం గాఉంచింది,ఆపిల్లవాడు పరుపు మీద పడుకోపెడితే ఏడుస్తూ, నేలపై పడుకోబెడితే ఆడుకునేవారు. అందువల్ల స్వామి లీలలు అందరికీ తెలియలేదు.ఇలా సంవత్సరం గడిచిన పిల్లవానికి ఒక్క మాట గూడ రాలేదు. ఎవరు ఏమి చేయమని చెప్పిన అంబా అదిఅల్లా చేసేది. ఇలా నరహరికి ఒక్క సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడనేలేదు. ఒకరోజు అంబా అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి, పక్కనే ఉన్నా ఒక ఇనుప వస్తువు తెప్పించి చేతితో త్రాకాడు తక్షణమే అవి కూడా బంగారంగా మారింది. ఆమె పిల్లవాడు సామాన్యుడు కాదని ఆజన్మ సిద్దుడని అర్థమయింది.తల్లి ఒకరోజు అతనిని పక్కనకూర్చొని కన్నీరు కారుస్తూ,“నాకన్నతండ్రి నీమాటలు విని ఆనందించె భాగ్యం మాకు లేదా?”అన్నది నరహరి సైగలతో ఉపనయం చూపిస్తే మాట్లాడాలని, మెట్ట  మొదటిగా ఆమెతోనే మాట్లాడతానని తెలిపాడు.

నరహరి మండనాము ,మాతృ భోజనం, అయ్యాక జింక చర్మం, పసుపు వస్తాం ధరించాడు చెవి తో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నారు. తర్వాత తల్లికి నమస్కరించిభవతి బిక్షం దేహిఅని బిక్ష  కోరి మొదటగా ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం ప్రణవోచ్చారణ , తర్వాత వేద పఠనం తో  గాని మాట్లాడకూడదని నరహరి అంత కాలము మాట్లాడలేదని అర్థమైంది. ఆయన భగవదవతారామని తెలుసుసుకొని బ్రాహ్మణులంతా నమస్కరించారు.వామనుని  వలే భావిస్తున్న నూత్న నరహరిని తల్లి ఆశీర్వదించి," నాయనా! ఇకనుంచి నీవు బిక్షతోనే జీవించాలి సుమ! అన్నది. వెంటనే నరహరి తల్లి నమస్కరించి, అమ్మ! నీ ఆజ్ఞ మేరకు నేను బిక్షవునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించినడానికి అనుమతించండి అని తండ్రి వైపు గూడ  తిరిగారు. మాటలకా తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ;“నాయనా! ఒక్కగానొక్క బిడ్డమ, మేము 16 సంవత్సరాలు ఎదురు చూసి, ఎన్నో వ్రతాలు ఆచరించకపుట్టావు, తర్వాత ఏడు సంవత్సరాలు మాట్లాడాలనే లేదు. ఈరోజు మొదటిసారిగా నీ మాట వినగలగుతున్నాము, అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమీ? అప్పుడే నీవు ఇల్లు విడిచిపెడితే మాగతి ఏమిటి? నీవు గృహస్థవై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా! అని బతిమాలింది.

అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకుని ఓదార్చి, అమ్మ! నా మాట విని వివేకంతో ఆలోచించి వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో, నేను ధర్మరక్షణ కోసం అవతరించాను, నీకు ఇంకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవచేస్తారు. వెనకటి జనములో నీవు శంకరుని పూజించడం వల్లనే నేను నీ గర్భన జన్మించాను అని చెప్పి ఆమెపై తన చేతినుంచగానే ఆమెకు పూర్వ జన్మ స్మృతి  కలిగింది. స్వామి! పూర్వ జన్మలో నన్ను ఆత్మాహుతి నుంచి  రక్షించిన శ్రీపాదుడవు నీవే! బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి అట్టి నీవు, నా గర్భాన పుట్టినందున నా భర్తృవంశం , పితృవంశం పావనమయ్యాయి.

అతడు ఆమెను లేవదీసి, అమ్మ! పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకు ఒక రహస్యం చెబుతాను, నేను సంసారం మంటని సన్యాసిని. నేను చేయాల్సిన తీర్థాటనం మొదలగునవి ఉన్నవి. కనుక నేను ఇంట ఉండడం వీలు పడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నారు.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  -  12

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

లోకహితం కోసం అవతరించిన నిన్ను  నా పుత్రుడని తలిచి ఇంత కట్టి పెట్టి కొనడం తగదు. నీ సంకల్పానికి అడ్డు చెప్పను. నాకింకా పుత్రులు కలుగుతారున్నావు, మాకు ఇంకొక్క బిడ్డ పుట్టే వరకైనా నీవు ఇక్కడే ఉండు, నీవు నా మాట వినకుంటే నేను మరణిస్తాను . నిన్ను విడిచి నేను బ్రతకలేను' అని ప్రార్ధించింది.  అప్పుడు శ్రీహరి,” అమ్మా! నీకు ఒక్క సంవత్సరంలో కవలలు పడతారు, అంతవరకు ఉంటాను గానీ, తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. ఇలా సంవత్సరం గడిచే సరికి అంబ కి ఇద్దరూ మగ పిల్లలు పుట్టారు. వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబా పిల్లలను  ఆడిస్తూ ఉంటే నరహరి వచ్చి, అమ్మ! నేను చెప్పినట్లే ఇద్దరు పుట్టారు, ఇంకా  నీకు  ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కలుగుతారు,  నా మాట నిలబెట్టుకున్నాను. కనుక నీవు ఇచ్చిన మాట ప్రకారం అనుమతిస్తే, తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు  మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు.

అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయంబరం, చేత దండం ధరించి చిరునవ్వులొలికిస్తూ  మహా సంతోషంగా బయలుదేరారు. దృశ్యం చూసిన జనం “9 సంవత్సరాల  పిల్లవాడు ఇల్లు విడిచి పోవడానికి ఎలా అనుమతిస్తున్నది?” ఆశ్చర్యపోయారు. కొందరు ఈయన అవతారమూర్తి ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్లి  వీడ్కోలు చెప్పగా, తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగా నున్న దత్తాత్రేయ స్వరూపము, తరువాత శ్రీపాద రూపమున దర్శనం  ఇచ్చారు.“ మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం  ఇవ్వాలిఅని వేడుకోగా, ఆయనతప్పక మళ్లీ దర్శనమిస్తానుఅని మాట ఇచ్చి వెనక్కి పంపారు. దివ్య దర్శన ప్రభావం వల్ల పుత్ర వ్యామోహం మరిచి భక్తి భావంతో ఇంటికి వెళ్లారు.

నరహరి,బదరీనాథ్దిక్కుగాబయలుదేరిదారిలోఆనందకాననముఅనబడేవారణాసిపట్నంచేరారు.“ఒక యాగమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని, ప్రాణము కుంభించి, ఖేచరీ  ముద్ర లో నాదాను సంధానపరులై కూర్చున్నారు”,ఆయన నిత్యం మణికర్ణికా ఘట్టానికి మూడు పూటలా వస్తుండడం చూసి అచ్చటి మునులు, తపస్సులు, సాధువులు ఆశ్చర్యపోయారు. అచ్చటి యుతులలో వృద్ధుడు, శ్రేష్టుడుఅయినా కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని దానికి పునరుద్ధరించడానికి, సాధకునిలా తపస్సు చేస్తున్నారు అన్నారు. కనుక యతులు కూడా ఆయనకు నమస్కరించవచ్చు, అని కృష్ణ  సరస్వతి చెబుతుండేవారు. కృష్ణ సరస్వతి ఆదేశానుసారం వారి శిష్యులు నరహరి దగ్గరికి వెళ్లి సన్యాసుల మైన మేము ఇప్పుడు మిమ్మలను సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది, కనుక మీరు సన్యసిస్తే మీసేవ చేసుకోవచ్చుఅని ప్రార్ధించాడు.

నరహరి వారి ప్రార్ధనను మన్నించి శ్రీ కృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి, శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు . అప్పుడు గురువిచ్చిన దీక్ష నామంశ్రీ నృసింహ సరస్వతి”, ఆయన కొంతకాలం కాశీలోనే ఉండి మానవులకి నాలుగు పురుషార్థాలను ఉంచారు. తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగా నే పవిత్రులు అయినప్పటికీ అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. ఆయన మేరుపర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ, సర్వ క్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో గంగా సాగర సంగమం చేరారు. ఆయన ప్రయాగ వరకు తటాక   యాత్ర చేశారు. అది గంగా ప్రదక్షిణం తో సమానమే, అందుకే  ప్రయాగను  కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు. మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇప్పించారు .

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 14

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

శ్రీగురుని కదా శ్రద్ధగా విని, పులకించి పోయిన నామదారకుడు సిద్ధమునికి నమస్కరించి,“స్వామి   గురు చరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవిచూసిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది.  నేనెంత అల్పజ్ఞుడనొ నాకు ఇప్పుడు తెలుస్తుంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్లారు, ఏమి చేశారు సెలవియ్యండి: అని ప్రార్ధించాడు.

సిద్ధ యోగి  సంతోషంతో అతని శిరస్సుపై చేయించి "నీ జన్మ ధన్యం అయింది". శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి. కనుకనే ఇలా కోరుకో గలుగుతున్నాను ఇందువలన నీవు తరించడమే కాదు  సాటివారిని కూడా తరింప చేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది ' అని ఇలా చెప్పారు.“శ్రీ గురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి అన్ని దిక్కులా వ్యాపించి, ఎందరో ఆయనకు  శిష్యులయ్యారు. వారిలో ముఖ్యడు మాధవుడు. మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, సదానందుడు, కృష్ణుడు ఏడుగురు స్వామికి ముఖ్య శిష్యులుము, మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదు ఉంటుంది. శ్రీ గురుడు మమ్మలను, మరి కొందరు శిష్యులతో అనేక తీర్ధాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి, తన జన్మస్థానమైనకారంజనగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాక కేకతోసంతోషించారు. స్థానిక పూజించి, ఆమె ఇంటికి భోజనానికి ఆహ్వానించగా ఒక సమయంలో అందరి ఇళ్లకు వెళ్లి దీక్ష చేశారు. అందరూ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన భగవంతుడు అని వారు గుర్తించారు.

స్వామివారి సోదరిమైనా రత్న ఆయనకు నమస్కరించి,” స్వామి నాకు గూడ సంసార తాపత్రయం తొలగించి, నిర్లప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటానుఅనగా శ్రీ గురుడు నవ్వి స్త్రీలకుపతిసేవ పల్లే మోక్షం వస్తుంది  అన్నారు. అప్పుడు ఆమె మీరు సర్వజ్ఞులు నా భవిష్యత్తు ఎలా ఉన్నదో చెప్పండి  అని కోరింది. శ్రీ గురుడు నీ సంస్కారం తామసిక మైనది. పూర్వజన్మలో ఉన్న దంపతులకు తగువు పెట్టి, వారిని విడదీశావు, అందువల్ల   జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతారు. పూర్వజన్మలో ఆవును కొట్టి చంపావు. అందువల్ల నీకు జన్మలో కృష్ణ రోగం వస్తుంది. అప్పుడు అని చెప్పగా,  రత్న ఏడుస్తూ పాదాలపై పడి గురుదేవా, నన్ను రక్షించండిఅని వేడుకున్నది, శ్రీ గురుడు ఆమెను ఓదార్చిఅమ్మ, నా అనుగ్రహం వల్ల కర్మ ఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కృష్ణారావు ముసినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్టురోగం రాగానే భీమ నదీ తీరంలో పాపాన్ని నక్షత్రం వెళ్ళు. బీమా - అమరజ  నది సంగం దగ్గర ఉన్న గాంధర్వ పురం లో తీర్థం ఉన్నది అని చెప్పి ఆయన బయలుదేరారు.

నామధారక ! పరమ పవిత్రమైన గోదావరి నది నివృధా గంగాఅంటారు. దాని బిడ్డను ఎన్నో తీర్థాలు ఉన్నాయి పుణ్య తీర్థాలు ఉన్నాయి అదెలా వచ్చిందో చెబుతాను. భూమిపై వడ్ల చెల్లి, తమ ఆపో మహిమ వలన ఆరోజేపంట పండించుకునే వారు. ఒకరోజు బ్రహ్మర్షి అయినా గౌతముడు చెల్లి తపస్సుకు కూర్చున్నప్పుడు, మానవులందరూ సమాచారాన్ని సంపాదనను కలిపిస్తే, ఈయన మనందరి కోసం గంగలో భోగానికి తీసుకురాలేదు, జీవున్నింటికీ నది స్నానం వల్ల సంగతి లభిస్తుంది. అని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఒక ఆవును, దొడ్డ నా చేసి వారి ఆవ శక్తితో ప్రాణం పోసి గౌతమ ముని పంట లోకి కోలారు. అనుష్ఠానం చేసుకుంటున్నా గౌతముడుఆవును చూసి చేతిలోని వర్షతో ఆవును ఆదరించాడు, వెంటనే ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి , అందులో మని మానవులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించితపస్సు చేసి గంగను భూమి వద్దకు తెచ్చాడు. అందుకే దీనినిగౌతమిఅంటారు . దాని పుట్టుక స్థానమైన త్రం భాగానికి వచ్చారు.

పర్యటనలో గురుడు మంజరి కరమైన క్షేత్రానికి వచ్చారు. అక్కడ స్వామి ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి దాన్యం తన దైవానికి బదులు శ్రీ గురుని దర్శనం అయ్యింది. తర్వాత అతడు శ్రీ గురుని దర్శించి నమస్కారం చేసి, గద్ద కంఠంలోమీరు సాక్షాత్తు నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మి సమేతుడైన శ్రీ నరసింహ స్వామియే అన్నాడు.“నా దర్శనం వల్ల నీ సేవ ఫలించింది, ఇకనుంచి ఆత్మ భావంతో,  మమ్మల్ని సేవిస్తూవుండు ", అని శ్రీ గురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు.

తర్వాత శ్రీ గురుడు, వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి, శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతూఉండేవాడు. అన్నం తింటే చాలు,అతనికి ప్రాణంపోయే అంతబాగా కలిగేది అతడు భోజనం చేసి నెల రోజులయింది. ఆరోజు భోజనం చేసేసరికి పాత  విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది,“అన్ని జీవులకు అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడం మేలు అనుకుంటూ,తన మెడకు బండనుకట్టుకుని ఆయాసపడుతూ చివరిగా శివుని ఇలా కోరాడు. సామి!, నేను పోయిన జన్మలో పేదలకు దానం చేయలేదో,అతిథుసరిగ్గా చూసుకోలేదో, జన్మలో భూమికి భారంఅయ్యాను.

ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందున వలన గాబోలు, జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం గూడా అనుభవించలేదు పశువుల  గ్రాసం  అపహరించానో, నమ్మిన వాడికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో,లేక వధూవరులను చంపానో! లేకుంటే అన్నమే గిట్టని వ్యాధి నాకు ఎందుకు వచ్చింది? ఈశ్వరుని పూజించలేదో, లేక సద్గురువును నిందించానో ఏమో! లేకుంటే నన్ను దైవము ఎందుకు అని గ్రహించదు? అని పరితపించి గోదావరిలో దూకబోయాడు.సరిగ్గా అదే సమయానికి శ్రీ గురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నదికి వచ్చారు. గురుడు బ్రాహ్మణుని తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు. శిష్యులు పరుగున పొయ్యి నీటిలో మునిగి పోతున్న అతనిని శ్రీ గురుని వద్దకు తీసుకువచ్చారు. సామి అతనికి బ్రాహ్మణుడా! ఆత్మహత్య మహా పాపం  తెలిసి ఇలా చేస్తున్నా వేమీ? అడిగారు. బ్రాహ్మణుడుస్వామి! నెలకు, పక్షానికి ఒక్కసారి భోజనం చేసిన గూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను భూమికి భారమే కానీ, ప్రయోజనం లేదు ? అని చెప్పి కన్నీరు కార్చాడు శ్రీ గురుడు,“నాయనా! క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమ మీ్తాను, భయం లేదు. మందంగా నీవు  రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు.

ఆబ్రాహ్మణుడుస్వామికినమస్కరిస్తున్నాడుగా, గ్రామాదికుడు నమస్కరించాడు.శ్రీగురుడు,“నీవు ఎవరు? ఎక్కడ ఉంటావు? అడగ్గా నన్ను సాయం దేవుడుఅంటారు మాది కాంచీపురం, కేవలం భుక్తి  కోసం యవనరాజుసేవ  చేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగ లో స్థానం  చేస్తేనో, కల్పవృక్షం నీడను ఆశ్రయిస్తానో కోరినవి ప్రసాదిస్తాయి. కానీ కేవలం మీ దర్శనం  తోనే పాప,తాప ధాన్యాలను హరించి, ధర్మార్ధ కామ మోక్షాలను ప్రసాదించగలదు నా అదృష్టం వల్ల అప్రయత్నం గానే నీ దర్శనం అయ్యింది అన్నారు.

 " శ్రీ గురుడు సాయం దేవుడిని పక్కన కూర్చోపెట్టుకుని, అమ్మడు ఉదరశులరోగంతో బాధపడుతున్నాడు! ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవు ఇతని తీసుకువెళ్లి మంచి భోజనం పెట్టిఅని చెప్పారు. నెల రోజుల తర్వాత తింటేనే బాధ భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు, ఎన్నో రేట్లు లాభం ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్య పాతకం బాగుంటుందేమో! అన్నాడు. శ్రీ గురుడు నవ్వి అయితే ఇతనికి పరమాన్నము, గారెలతో గుడి భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక అనగానే నమస్కరించి శిష్య సమేతంగా శ్రీ గురుని కూడా బిక్షకు ఆహ్వానించారు.

పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద శ్రీ గురు ని ని, శిష్యులను కూర్చోబెట్టి సర్వ ప్రచారాలతో పూజించారు. శ్రీ గురుడు సంతోషించి 'నీ సంతతి వృద్ధి పొందు గాక! నీ వంశీయులు అందరికీ నాయందు భక్తి కలుగుగాక! 'అని ఆశీర్వదించారు. అందరికీ షడ్రసోపేతమైనా భోజనం పెట్టారు, శ్రీ గురు నీ కృప వలన  ఉదర రోగి అయిన బ్రాహ్మణుడికి భోజనం అమృతంలా పనిచేసి, అతని రోగ బాధ మాయమైంది.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 14

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

"భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీ గురుని పాదాలు ఒత్తుతూ , స్వామి! మీ పాద సేవ వలన నా జన్మ సార్థకమైనది. కానీ ప్రస్తుతం నేను ఒక కష్టం లో ఉన్నాను, వేరుదారి లేక యవనరాజుసేవలో  ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుడిని చంపుతాడు. నన్ను బలి ఇవ్వాలని తలచి నాకు ఇంతకు ముందే కబురు పెట్టాడు. అతని వద్దకు వెళ్లాలి తప్పదు, నన్ను మీరే కాపాడాలి అన్నాడు డు. శివుడు అతని తలపై చేయి ఉంచి భయపడకుండా వెళ్ళు, అతని చేత అతను సత్కరించబడతావు. నీవు వచ్చేదాకా ఇక్కడే ఉంటాము వెళ్ళు, దీర్ఘాయుష్మాన్ భవ" అన్నారు.

సాయం దేవుడు శ్రీ గురునికి నమస్కరించి యువరాజు దగ్గరికి వెళ్ళాడు. తాను కబురు పంపించగానే రానందుకు కోపంగా రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్లిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీ  గురువుని ధ్యానించగా, అంతఃపురంలోకి వెళ్లిన రాజుకి తనను ఒక బ్రాహ్మణుడు ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు, విపరీతమైన బాధతో చనిపోతున్నట్లు స్వప్నం వచ్చింది. అతనికి స్పృహ వచ్చాక  తాను చేస్తున్న హింస ఎంత బాధాకరమో తెలిసి పచ్చాత్తాపంతో బయటకు వచ్చి సాయందేవుడి పాదాలపై పడి " అమ్మా ! మిమల్ని నేను పిలిపించలేదే ? మీరు ఇంటికి వెళ్ళవచ్చు " అని వస్త్రభూషాదులతో ఘనంగా సత్కరించి పంపాడు .

సాయం దేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరత్వరగా ఇంటికి వెళ్లి  శ్రీ గురు నీతో  జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి ,“నాయనా! మేము పుణ్య తీర్ధాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాముఅన్నారు.  సాయం దేవుడు జీవితం మీకే అంకితం చేస్తాను అంటే నీ అభీష్టం నెరవేరుతుంది.16 సంవత్సరాలకు మల్లి మేము వచ్చి గ్రామానికి దగ్గరలోనే నివసిస్తున్నాము. నీవు అప్పుడు సకుటుంబంతో వచ్చి దర్శించుకోవచ్చు. అంత వరకు ఇక్కడే సుఖంగా ఉండుఅని ఆశీర్వదించి, పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ' వైద్య నాదం' చేరి కొంత కాలం గుప్తంగా ఉన్నారు.  అది విని నామ ద్వారకుడు స్వామి! అప్పుడు శ్రీ గురునితో అనేకమంది శిష్యులు ఉన్నారు కదా! వాళ్లు ఎక్కడున్నారు? శ్రీ గురుడు గుప్తంగా ఉండి ఏమి చేశారు? అని అడిగాడు.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 15

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి ఇలా చెప్పారు,“నాయనా! కొద్దికాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కుల వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి ఎందరెందరో వస్తున్నారు. వారిలో మంచి వారితో పాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా   వస్తుండేవారు, పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి భూమండలమంతా దానమిచ్చి కొంకణ దేశంలో ఒక చోట తపస్సు చేసుకుంటుంటే, కానీ కొందరు దురాశాపరులు ఆయన వద్దకు వెళ్లి కూడా భూమి ఇప్పించ మనగా, వాళ్ల నుండి తప్పించుకోవడానికి ప్రాంతాన్ని కూడా దానమిచ్చి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు.

అదేవిధంగా శ్రీ గురుడు కూడా కొంతకాలం లంగా ఉండాలని కుని, ఒకరోజున గృహస్థ శిష్యులకు పిల్ల సెలవిచ్చారు .“ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి, పగటి నిద్ర నుంచి తెగించి, దొరికిన బిక్షాన్నం గురువుకు సమర్పించి ఆయన ఇచ్చింది భుజిస్తూ, విద్యావంతులు కావాలి, తరువాత గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. తరువాత ఒక యోగ్యమైన కన్య ను పెండ్లాడి గృహస్తాశ్రమ ధర్మాలను పాటించాలి , సంవత్సరమంతా తీర్ధాటన చేస్తూ మూడు పగళ్ళు మించి గ్రామంలో నివశించకూడదు, అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి  అని చెప్పారు.

సన్యాసులైన శిష్యులకు శ్రీ గురుడునాయనలారా! మీరంతా తీర్థయాత్రలకు వెళ్ళండి, మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుందిఅని చెప్పారు. అప్పుడు శిష్యులుస్వామి! సర్వతీర్ధాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా! అటువంటప్పుడు తీర్థయాత్ర  వలన లాభమేమున్నది అన్నారు. అప్పుడు శ్రీ గురుడు నాయనలారా! సర్వతీర్థాలు దర్శించడం వలన ధర్మం, ఒక చోట స్థిరంగా ఉండకూడదు అని తీర్ధయాత్రల ప్రాముఖ్యత, కాశీ, గయా లాంటి పుణ్య తీర్థాల ప్రదేశాలను చెప్పారు.అవేకాకుండా యుగాలయము  , సూర్పళయము, కపిల్ ఆశ్రయము, కేదారము, పిఠాపురం దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్నారు. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితోనే వున్నాను.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 16

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

శ్రీ గురుని ఆజ్ఞననుసరించి శిష్యులందరూ  తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ చెంతనే ఉండిపోయాను. అప్పటినుండి ఒక సంవత్సరం పాటు వైద్యనాదంలోనే గుప్తంగా ఉన్నారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి,“స్వామి, నేను ఆత్మ సిద్ధికై ఎంతో కాలం తపశాస్త్రాన్నిస్సు చేసిన గాని మనస్సు మాత్రం ప్రశాంతం అవలేదు.  మీ దర్శనం.ఆనందం కలిగిస్తుంది. నా మనస్సు స్వరం  కాకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు.

శ్రీ గురుని ఆజ్ఞననుసరించి శిష్యులందరూ  తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను.అప్పటినుండి ఒక సంవత్సరం పాటు వైద్యనాదంలోనే గుప్తంగా ఉన్నారు.ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి,“స్వామి,నేను ఆత్మ సిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసిన గాని మనస్సు మాత్రం ప్రశాంతం అవలేదు. మీ దర్శనం ఆనందం కలిగిస్తుంది. నా మనస్సు స్వరం కాక పోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు.

కామధేనువు వంటి గురువును విడిచి నీవు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా  లభిస్తుంది? గురు ద్రోహి కి ఇహంలోనూ,.  పరంలోనూ పరంపర లోనూ సుఖముండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు, గురువుని ఎలాసేవించాలో తెలిసినవాడికి వేద వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడు అవుతాడు. అష్టసిద్ధులు  అతనికి ఆధీనం అవుతాయి. నీ నీవంటి గురు ద్రోహి ముఖం చూడటం కూడా అపశకునం అవుతుంది అనగా, విప్రుడు భయపడి,  దుఃఖంతో స్వామి పాదాలపై పడి తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో, సేవించాలో తెలిపి నన్ను  ఉద్ధరించ అండిఅని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు.శ్రీ గురుడు అతని దైన్యానికినికి కరిగి పోయి ఇలా చెప్పారు.“ద్వాపర యుగంలో ద్వాపర యుగంలో దౌమ్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, బైధుడు , ఉపమన్యుడు, అను ముగ్గురు ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండే వారు.

ఒకనాడు ధన్యుడు అరుణి   అని పిలిచి,“నీవు మన పొలానికి వెళ్లి చెరువు నుంచి నీరు పెట్టు లేకపోతే వరిపైరు ఎండి పోతుంది అని చెప్పారు”. అరుణి   వెంటనే వెళ్లి చెరువు నుండి పొలానికి కాలువ  ద్వారా నీరు పెడుతుండగా కాలువకు గండి పడి, నీరు పల్లానికి పోతున్నాయని ఎంత మట్టి రాళ్లు వేసిన ఆగక పోయేసరికి ప్రాణం పోయినా సరే గురువు చెప్పింది చేయాలనుకుని గండికి తాను అడ్డు పడుకుని గురువును ధ్యానించాడు. చీకటి పడిన కూడా అరుణి  ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు పొలం కి వెళ్లి చూడగా నిండుగా నీళ్ళు ఉన్నాయి కానీ అరుణ లేడు, పులి బారినపడ్డా డెమో అని అనుమానించి, బిగ్గరగా పిలవగా అరుణి   నీ సమాధానం ఇవ్వలేక శబ్దం చేశాడు. అతనిని లేవనెత్తి కౌగలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారు. అంతే వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడు అయ్యాడు. ధన్యుడు" నాయనా! ఇంటికి వెళ్లి తగిన కన్యను వివాహమాడి స్వధర్మ మాచరించమనగా " గురువుకు నమస్కరించి ఇంటికి వెళ్లి లోక పూజ్యుడు అయ్యాడు.

ధన్యుడు ఒకరోజు తన రెండవ శిష్యుణ్ణి పిలిచినాయనా!  పైరు పంటకు వచ్చింది, కావాలి  కాచి, పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని అతనికి ఒక బండి,  దున్నపోతును ఇచ్చారు. పంటను జాగ్రత్తగా సంరక్షించి పంట కోసి బండి కాడికి ఒక ప్రక్కన దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున తన భుజాన వేసుకుని డార్లింగ్ ఇంటికితీసుకొస్తుండగా దున్నపోతు బురదలో కూరుకుపోయింది. బురదలో నుంచి బండిని లాగడానికి ప్రయత్నించి శ్రమ ఓర్వలేక సృహతప్పి పడిపోయాడు. కొంతసేపటికి దౌమ్యుడు వచ్చి జరిగింది తెలుసుకుని కౌగిలించుకొని అనుగ్రహించారు. వెంటనే వేద శాస్త్ర విజ్ఞానం అంతా మేల్కొని,అరుణి నీ వలె ఇంటికి వెళ్లి లోక ప్రసిద్ధుడయ్యడ.

ఇంకా ఉపమన్యుడు మాత్రమే మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు. మాంద్యం వల్ల విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు . ధన్యుడు ఆలోచించిఒకరోజు అతనిని పిలిచి, నాయనా!నీవు గోవులను మేపుకువస్తుండు అడవికి వెళ్లిఅని చెప్పారు. ఉపమన్యు వు గోవులను అడవికి తీసుకు వెళ్ళాడు, కానీ వెంటనే ఆకలి వేయడం లో ఆవులను ఆశ్రమానికి తోలుకువచ్చాడు. ఇది ధన్యుడు చూసినీవు ప్రతి రోజు సూర్యాస్తమం వరకు గోవులను మేపాలిఅన్నారు. మరునాటి నుంచి ఆవులు మేస్తుండగా బాగా ఆకలి వేసినప్పుడు స్నానం చేసి, సంధ్య మార్చుకుని దగ్గరలో నున్న బ్రాహ్మణుల పిల్లలు భిక్ష తెచ్చుకుని భోజనం చేసేవాడు. అందువల్ల దానికి పుష్టిగా ఉండడం గమనించి కారణం తెలుసుకుని ధన్యుడునన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా? నీవు తెచ్చిన బిక్ష నాకు ఇచ్చి, మరల ఆవులను రేపు కు రావాలిఅని ఆజ్ఞాపించారు. అలా చేయడంవల్లఉపమన్యు ని ఆకలి బాగా బాధించేది,  తాను మొదటి తెచ్చిన భిక్ష గురువు కు అర్పించి, రెండవ సారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. ఇది తెలిసిన ధన్యుడు రెండవ భిక్ష కూడా తమకు ఇవ్వమని గా, కొంచెం కూడా బాధపడక, దూడలు త్రాగగా మిగిలిన పాలు తాగుతున్నాడు ఇది తెలిసిఒరేయ్! పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె బుద్దిహీనుడు అవుతావు, కనుక త్రాగ వద్దనినిషేధించారు. మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలివి కావని అవి త్రాగగా పాలు కళ్ళలో పడి అతని రెండు కళ్ళు కనిపించక ఆవులను వెతుక్కుంటూ వెళ్లి బావిలో పడి పోయాడు.

సూర్యాస్తమయం అయిన శిష్యుడు ఇంటికి రాకపోయే సరికి అతని ని వెతుక్కుంటూ ధన్యులు వారు అడవికి వెళ్ళారు .ఆయన కేక విని ఉపమన్యుడు బావి నుంచే సమాధానం ఇచ్చాడు. మహర్షి బావి వద్దకు వెళ్లి కాని దుస్థితితెలుసుకుని, అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యుడు అలా చేయగానే దృష్టి వచ్చింది . వెంటనే బావి నుండి బయటకు వచ్చి గురువుకు నమస్కరించాడు. అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయిపెట్టి, “నాయనా! నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది, నీ శిష్యులు నీ అంతటి వారవుతారుఅని ఆశీర్వదించి ఇంటికి పంపారు.

కనుకనాయనా! గురుని అనుగ్రహంతో పొందలేని ది ఏదిలేదు, గురుద్రోహం వలన ఇహపరాలలో సుఖమే ఉండదు, సరికదా నీవు ఎంత తిరిగినా వ్యర్థమే. కనుక నీ గురువుని ఆశ్రయించి ప్రసన్నం చేసుకో! ఆయన ప్రసన్నుడైతే సు నీ మనస్సు స్థిర మవుతుందనిగురు ప్రాముఖ్యత తెలిపారు.ఇలా ఒక సంవత్సరం కాలం వైద్యనాథ లో  నివసించి, తరువాత శ్రీ  నరసింహ సరస్వతి దేశ సంచారం  చేస్తూ, కృష్ణాతీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి కొంతకాలం గుప్తంగా నివసించారు.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 17

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం అది వినటం తో నీకు., అది విని పించడం వలన నాకు ప్రీతి కలుగుతుంది.“స్వామి! భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు, స్నానం ఎందుకు చేశారు?  అందరికీ అన్ని సమర్పించ గల ఆయన బిక్ష చేయడం ఎందుకు”? అని అడిగాడు. సిద్ధ యోగి, నాయనా! భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు బిక్ష చేయలేదా? మహాత్ములు తీర్ధయాత్ర, తపస్సు, బిక్షం ఎత్తడం భక్తులు ధరించడానికి సాధకులకు సన్మార్గం తెలియజేయడానికి మాత్రమేఅన్నారు.

కురుపురం లో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. మందమతి కావడంలో చదువు మాత్రం రాలేదు. అతని మేనమామ ఏడవ సంవత్సరం లో ఉపనయనం చేశాడు కానీ గాయత్రి మంత్రానుష్టానం కూడా చేయలేక పోయాడు. ఉపనయనం అయినా సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో బిక్షకు  వెళ్లేవాడు. ఊళ్లోని వాళ్లందరూ దేనిలో అయినా దూకి చావు రాదా అని హేళన చేసేవారు.

అతడు అందుకు బాధపడి కృష్ణానదికి తూర్పున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రయో ప్రవేశం ప్రారంభించాడు. అలా మూడు రోజులు గడిచిన తల్లి దర్శనం ఇవ్వక పోయేసరికి, అతను పట్టరాని కోపంతో నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టిఅమ్మ! నీవు కూడా నన్ను అనుగ్రహించ కుంటే రేపు నా తల నరికి సమర్పించి, నా ప్రాణం విడుస్తానుఅని చెప్పుకున్నాడు. ఆనాటి రాత్రి దేవి కలలో నాపై అడగవద్దు, కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేస్తున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం, పర శక్తివంతుడు నీ కోరిక తీర్చు గలడుఅని చెప్పింది. అతడు వెంటనే నిద్ర లేచి బయలుదేరి, శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేయగా శ్రీ గురుడు తమ చేయి వేసి ఆశీర్వదించాడు. వెంటనే అతనికి నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. శ్రీ గురుని హస్త స్పర్శ వలన విప్ర కుమారుడు మహా జ్ఞాని అయ్యాడు. శ్రీ గురుని నివాసం వలన స్థలం మహా మహిమగలదయ్యంది.

సిద్ధ యోగి ఇలా చెప్పారునాయనా! అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీ గురుని మహిమ లీల వలన లోకానికి వెల్లడయ్యింది. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచి వరుణ సంగమం చేరి, కృష్ణా నదిలోని తీర్ధాలలో స్నానం చేస్తూ, కృష్ణా - పంచ నది సంగమానికి వెళ్లి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. కృష్ణా పంచగంగ లో స్నానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థ క్షేత్రం. అచటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షం. క్షేత్ర మహిమ వెల్లడి చేయడానికే శ్రీ గురుడు అక్కడ అంతకాలం నివసించారు.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 18

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు అమర పురానికి వెళ్లేవారు. గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని ఇంటి ముందు ఒక తుమ్మ పాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు కుటుంబం కూర వండుకుని తినేవారు. అయినప్పటికీ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ, అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీ గురుడు అతని ఇంటికి బిక్ష కి వెళ్లారు. బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆరోజు ధాన్యం లభించకపోవడంతో తుమ్మకాయలు వండి స్వామికి దానినే సమర్పించారు. తరువాత స్వామి, వారింట్లోనే కొంతసేపు విశ్రాంతి తీసుకునిమీ ఆతిథ్యానికి మేము ఎంతో సంతోషించాం”, నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుంది”. అని చెప్పి నిండుగా కాసిన పాదును పీకేసి త్వరత్వరగా వెళ్లిపోయారు.

అది చూసి ఆఇల్లాలు ఎంతోదుఃఖించి,“అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి? జీవనాధారమైన పాదును పీకి వేశారే! మనం జీవించేది ఎలా? అని బాధ పడుతుంటే , బ్రాహ్మణుడు  సర్వం ఈశ్వరేచ్ఛ  వలన మన ప్రార్థన అనుసరించి జరుగుతుంది గాని ఆయన మనకు తెలుగు కీడు చేస్తారు?” అని చెప్పి పాత్రను తిరిగి స్థానంలో త్రవ్వ పోతే రాగి బిందె లో నిండుగా బంగారు  నాణాలుఉన్నాయి.అతడుఎంతోసంతోషించితనభార్యకుచూపి,“చూసావా? స్వామి చర్య వలనే విధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అన్నాడు, వెంటనే దంపతులు శ్రీ గురుని  దర్శించి వృత్తాంతం విన్నవించారు. శ్రీ గురుడు నాయనా! నీవీ విషయం ఎవరికీ చెప్పవద్దు, చెప్పితే సంపద నశిస్తుంది. భోగభాగ్యాలు అనుభవించి ముక్తి పొందుతారు అని దీవించి పంపారు.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 19

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

నామధారకుడు ,“స్వామి! అశ్వర్ద వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీ గురుడు ప్రత్యేకంగా   ఉదయంబర వృక్షం (మేడి చెట్టు) లో నివసించడానికి కారణమేమి? అని ప్రశ్నించాడు.“పూర్వం నరసింహ స్వామి అవతరించి హిరణ్యకశిపుని చంపినప్పుడు రాక్షసుని రక్తం స్వామి చేతిగోళ్లుకు అంటుకుని,ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్ట సాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడిపండు లతోనూ, ఆకులతోనూ బాధ నివారింప చేసింది.అప్పుడు స్వామినిన్ను భక్తితో సేవించినవారికి విష బాధ తెలుగు గాక! నిన్ను పూజించిన వారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. మేమిద్దరము నీయందు నివసిస్తున్నాము అనివరమిచ్చారుఅందుకని భగవంతడైనశ్రీ గురుడు చెట్టు క్రింద నివసించారు.

శ్రీ గురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధి లో ఉన్న 40 మంది యోగినిలు మధ్యాహ్న సమయంలో ఉదయం బర వృక్షం క్రిందనున్న శ్రీ గురుని దర్శించి, తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్లి యధావిధిగా పూజించి, ఆయనకు బిక్ష ఇవ్వసాగారు. అమరపురం లోని విప్రులకు స్వామి నిత్యం భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో తెలుసుకోదలచి , ఒక మనిషిని నియమించారు. మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తూనే వాడు, కానీ మహాత్ముల రహస్యం తెలుసుకో బూనడం మహా పాపం అని తోచి ఒకరోజు  ఇంటికి పారిపోయాడు.

అక్కడకు దగ్గరలోనే గంగానుజనుడు అనే వాడు తన పొలానికి కావాలి  కాచుకునేవాడు. ఒకరోజు అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది. అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా అజ్ఞానం రెండుగా చీలిపోయి, అందులోంచి ఎవరో యోగిని లు కొందరు నది నుంచి వచ్చి అచటి మేడి చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీ గురుని వద్దకు వెళ్లి ధ్యానం చేసుకుని తరువాత స్వామిని కూడా వారితో తీసుకుని వెళ్ళిపోయారు, మర్నాడు కూడా అదే సమయానికి అలానే జరగడం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీ గురు ని అనుసరించి నది మధ్యలో ఉన్న దివ్య మందిరం చూశాడు. మూడవ రోజు అతడు  కూడా యోగినుల వెనుకనే నదీగర్భంలో వెళ్లి మందిర ద్వారం దగ్గర నుంచుని అక్కడ జరిగేది శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్న ఖచిత సింహాసనం పై కూర్చోపెట్టి షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు తరువాత శ్రీ గురుడు మందిరం నుంచి తిరిగి వస్తూ, గంగానూజుణ్ణి చూసి, “నీవెవరవు ఇక్కడికి ఎందుకు వచ్చావుఅనగానే అతడు భయపడి ఆపాదమస్తకము  వణికిపోతూ నా పేరు గంగానూజుణ్ణి.

నేను కుతూహలంమాపుకోలేక మీ వెనుక ఇక్కడికి వచ్చాను, నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు, అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకో లేకున్నా రు నన్నుఉద్ధరించండి' అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, నాయనా! నేటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీవు ఇక్కడ చూసింది మేము ఇక్కడ ఉన్నంతవరకు ఎవరికీ చెప్పకు, నీవు చెబితే మరణిస్తావు అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతి రోజు భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుని సేవిస్తూ ఉండేవాడు.

గంగానుజుడు శ్రీ గురుని దర్శించి స్వామి మాఘమాసంలో ప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యం అనిచెబుతారు, వినిన కూడా పుణ్యమే అంటారుకదా! కనుకదయతో వాటిని వివరించి చెప్పుండి అని కోరాడుశ్రీ నృసింహ సరస్వతి సంతోషించి కృష్ణ - పంచ నది సంగమం సాక్షాత్తు ప్రయోగయే. మూడింటిని ఇప్పుడే చూపిస్తా అని గంగానుజ్జుని తమ పదవులను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకో మన్నారు క్షణకాలంలో ప్రయోగ దర్శనం చేపించి., మధ్యాహ్నం కాశీలో విశ్వనాథుని దర్శనం చేయించి, సాయంత్రానికి గయదర్శనం చేయించి సంగమానికి తీసుకువచ్చారు,, క్షేత్ర మహిమ వెల్లడి చేశాక శ్రీ గురుడు చోట విడిచి పొదలు చారు. విషయం యోగినులకు తెలిసి బాధపడుతుంటే , మేము స్థూలరూపంలో ఇక్కడే నివశిస్తానని చెప్పి, శ్రీ గురుడు ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు గంధర్వ నగరంలోని బీమా అమరజ సంగమానికి వెళ్లారు. అయినప్పటికీ ఉదయం బార వృక్షం పై ప్రేమ తో దాని క్రింద నిత్యనివాసం చేస్తూనే ఉన్నారు.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 20

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

 నామధారకుడు  నిదర్శనం అడగగా, సిద్దాయోగి ఇలా చెప్పారు.“శిరోలగ్రామంలో గాంధర్వుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహా పతివ్రత ఆమెకు ఏడుగురు కొడుకులు పుట్టారు కానీ  ఒక్కడు దిక్కులేద. ఆమె ఎన్నో  వ్రతాలు పూజలు చేసి కర్మ తీరలేదు. నా మరదలి పాయం మని చెప్పమని ఒక దైవఅజ్ఞాని కోరగా పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుని వద్ద వంద రూపాయలు తీసుకుని ఎంత బతిమాలినా ఇవ్వలేదు, దిగు లతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. ఆమె పిశాచ పాపానికి హరి హారు చెప్పమని కోరగా, దైవజనుడు జాలిపడి,' అమ్మ! బ్రాహ్మణుడు హత్యా చేసుకోవడం వల్ల అతనికి శుద్ధ కర్మలు చేయలేదు. ఇదంతా నీ కారణం వల్ల జరిగింది నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక నెలరోజులు పాలు పంచాంగం స్నానం చేసి, చెట్టుకు ప్రదక్షిణం, పూజ, శ్రీ పాదాలకు పూజ, అభిషేకం ఉపవాసం చేసి, తర్వాత అంత్యక్రియలు చేసి, అతని సగోత్రీకుడు అయినా బ్రాహ్మణునికి నూరు రూపాయలు దాన్యం ఇవ్వు, ఇంత లేకున్నా నీ శక్తి మేరకు, నీ సంతానం నిలుస్తుంది చెప్పారు. పక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు నీ భక్తికి మెచ్చి  నీ పాప పరిహారం చేస్తారుఅని చెప్పాడు.

ఆమె దివ్యజ్ఞానుడు చెప్పినట్లు చేయగా కలలో పిశాచం కనిపించి, భయపెట్టే అప్పుడే మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ  శ్రీ గురు ఉన్నాడు, ఆమె ఆయనకు అభయ  ఇచ్చి పిశాచి జ్ఞానోదయం చేశారు. శ్రీ గురుని దయ వలన కొద్దికాలానికి ఇద్దరూ మగ పిల్లలు పుట్టారు. ఉపన్యాసము, చాలా సంస్కారం చేయాలని   నిర్ణయించగా, ముందు అకస్మాత్తుగా వచ్చి సాయంత్రానికి అతడు చనిపోయారు. తల్లి గుండెలు బాదుకుని, ఎవరికి బాధ తట్టుకోలేక సృహ తప్పి పోయింది. తిరిగి సృహ రాగానే తలవంచుకుని, ఆలోచించుకుని శివండే బడి ఏడుస్తుంది.

అప్పుడు అక్కడ జనాలుఅమ్మా, నువ్వలా ఏడ్చిన అందువలన మీ పిల్లవాడు మళ్లీ బతుకుతారా? నువ్వే తమాయించుకొని అన్నారు. నాకు దాపరించిన పిచాచి భయాన్ని పోగొట్టు, సాక్షాత్తూ శ్రీ గురుడ ప్రసాదించిన ఫలం . నేను గూడా బిడ్డ తో పాటు ప్రాణాలైనా విడుస్తాను కానీ దాతల సంస్కారానికి ఒప్పుకోలేదు. ఆమె ఎంత అరిచినా సమయం దాటిపోతుంది శివాని వారికి అప్పగించలేదు. చివరికి కానీ శ్రీ గురుడు మాట్లాడుతూ, బిడ్డ తో సహా ప్రాణ త్యాగం చేస్తానని శవాన్ని నది బిడ్డకు చేరండి. ఇంతలో ఒక  బ్రహ్మచార ఆమె వద్దకు వచ్చి ఉపదేశించారు. అతడు ఎవరో కాదు- త్రిమూర్తి  స్వరూపము, ఆయన శ్రీ గురుడే.

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

అధ్యాయం  - 21

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

శ్రీ గురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వము? నా బిడ్డ  శతాఆయుష్మంతుడుని వరం ఇచ్చారు, అలాంటి ఫలం విఫలంఎందుకు అవ్వాలి. ఆయన కీర్తి నలుదిశలా యాపిల్ చేయడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు బ్రహ్మచారి, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం, నీకు ఎక్కడ వరం లభించింది అక్కడే శవాన్ని తీసుకెళ్లి అడుగు అని ఉపాయం ఇచ్చారు. బిడ్డను కడుపు కట్టుకుని ముఖ్యం దగ్గరికి వెళ్ళు సామి పాదాలకు తల కొట్టుకుంటే రక్తం కారి పాదాలకు తడిచాయి. సాయంత్రం అయ్యే సరికి బ్రాహ్మణులు శవాన్ని అప్పగించం అంటే మరింత గట్టిగా పట్టుకుని పాదాలకు తల కొట్టుకుంటే. తెల్లవారితో శవం వాసన కొడిత మనకు సంస్కారానికి అప్పగిస్తుందని అనుకుని గ్రామస్తులు వెళ్ళిపోయారు.

ఏడిచి ఏడిచి సోలి పోయిన ఆమెకు శ్రీ గురుడు వృక్షం కిందకు వచ్చి, ఆమెతో 'అమ్మ! నాపై  నిగరవాడతావాఎందుకు? నీ బిడ్డకు ఏమయ్యింది? నేను ఇప్పుడే వైద్యం చేస్తాను' అని శవానికి విభూది పూసి, పిల్లవాని ముక్కుతో గాలి ఊది, అమ్మా!  నేను నీకేం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీమీద కష్టం పెట్టుకోకు నీ అని అదృశ్యమయ్యారు. శాంతి దేవి తొందరపడి నిద్ర లేచి,  నా పుత్ర వ్యామోహం వల్ల వచ్చినా కలిగే గాని, చనిపోయే వాడు బతుకుతాడు! అని అనుకున్నది. ఇంతలో పక్కన ఉన్న శవం కదులుతుంది. ఆమె త్రాకి చూస్తే వచ్చాక ఉందని భయపడి దూరంగా వెళ్ళింది, పిల్ల వాడు లేచి అమ్మ ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు! అని ఏడుస్తూ వద్దకు రాగా  స్తన్యం వచ్చింది. బిడ్డకు పాలిచ్చి, భర్తను నిద్రలేపి జరిగినది చెప్పింది దంపతులు వృక్షానికి పాదరక్షలు నమస్కారం చేసి ఓం శ్రీ గురుమూర్తి! జయము, జయము అని సత్యం స్తుతించారు. తరవాత పిల్లవాడితో సహా సంఘములతో స్నానం చేసి పాములకు శుభం చేసి పూజించారు. ఇంతలో సూర్యోదయం అవుతుంటే దహన సంస్కారంతో శ్రావణం నుండి వచ్చిన బాలుడు బతికి ఉండటం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురుడిని కొనియాడారు కనుక నాన్ ద్వారక! క్షేత్ర మహిమను వర్ణించటం ఎవరి తరము కాదు. ఆచ్చడి మేడి చెట్టు కు సాక్షాత్తూ కల్పవృక్షమే.

శుక్రవారం పారాయణ సమాప్తం

దిగంబరాదిగంబరాశ్రీపాద వల్లభ దిగంబరా!

దిగంబరాదిగంబరా - అవధూత చింతన దిగంబరా!!

 

 

 

 

 

 

శ్రీగురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును చరిత్ర పారాయణ చేయదలచిన వారు ఉదయం స్నానం చేసి ఏమి తినకముందు, దేవుని ముందు కూర్చుని, దీపారాధన చేసి, అగరువత్తులు వెలిగించి పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవపదార్థాలు తీసుకొనవచ్చు.

ఉదయము పారాయణ చేసుకొనుటకు అవకాశము లేనినాడు సాయంత్రము స్నానము చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూటలో ఆరోజు చేయబడిన పారాయణ పూర్తి చేయడానికి వీలుపడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరల స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి  చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుగొనుటకు | సప్తాహ నారాయణ |ఒకవారము లేక 7 రోజులు పూర్తి చేయలేనివాడు ద్విసప్తాహ (2వారాలుచేసుకొనవచ్చు. అందుకుగూడ అవకాశం లేనివారు రోజుకు ఒక అధ్యాయము చొప్పున పారాయణ చేసుకొనవచ్చు. స్త్రీలు బహిష్టు సమయంలో చరిత్ర పారాయణ చేయకూడదు.

శిరిడీ సాయిబాబా భక్తులకు  "శ్రీ గురుచరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరివినాయక్ సారే, అన్నాసాహెబ్ ధలోత్కర్ వంటి  వారికి సాయిబాబా దర్శనం, అనుగ్రహం లభించడానికి. "శ్రీ గురుచరిత్ర" పారాయణమే కారణమయింది. స్వయంగా పాడాయణ చేడు లేనివాడు శ్రీ గురు చరిత్ర పణ చేసినా అదీ పలితముటదని శ్రీగురుడు చెప్పాడు.

 

 

 

బుధవారం పారాయణ ప్రారంభం

 

అధ్యాయం  - 44

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

నామదారకుడు నమస్కరించి, “స్వామి! శ్రీ గురుణ్ణి లీలలు ఇంకొకటి వివరించండి!” అని కోరగా సిద్ధ యోగి ఇలా చెప్పసాగారు. “శ్రీ గురుని సేవకులలో తంతకుడు అనే సాలె వాడు ఒకడుండేవాడు, అతడు నిత్యం ఇంటి పనులు చూసుకుని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గులు పెట్టేవాడు. అటుతరువాత అతడు శ్రీగురునికి దూరం నుండే  సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళుతుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికి అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడుఓరి వెర్రి వాళ్ళ రా! శ్రీశైలం ఎక్కడ ఉంది అనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు? శ్రీగురుని మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా? నేను ఆయనను , ఆయన మఠాన్ని విడిచి ఎక్కడికి రాను అన్నాడు. అతనిని తెలియని మూర్ఖుడని వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. వాళ్ళని సాగనంపి గురు సేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు.

స్వామి అతనిని పలకరించి మీ వాళ్ళందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెల్లడం వలన ఇంట్లో పాపం నీవు ఒక్కడివే ఉన్నావు కాబోలు! నీవు  ఇదివరకుపుడైనా శ్రీశైలం దర్శించావా, లేదా? అన్నారు. “స్వామి! ఏలినవారి పాదాలు తప్ప నేను ఇంకేమీ ఎరుగను,  తీర్థయాత్రలు అన్ని నాకు మీ పాద సేవ లోనే ఉన్నాయిఅని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. ఈరోజు అక్కడ అత్యంత బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. నీవు ఎప్పుడూ చూడలేదు కదా,నీవు కూడా వెళితే బాగుండేది  అన్నారు”. అప్పుడుస్వామి! నాకు దాని మీద అంత ప్రీతి లేదు, ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నదిఅన్నాడు. శ్రీ గురుడు అతని భక్తికి అబ్బురపడినీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది, నీవు నా పాదుకలు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో! అని  ఆదేశించారు.  అతడు చిత్తమని  అలా చేయగా, శ్రీ గురుడు క్షణకాలంలో శైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవని చెప్పి, శ్రీ గురుడు నవ్వుతూభయపడతావెందుకు ? ఇదే శ్రీశైలం. నీవు, క్షవరం,. స్నానం మొదలగునవి పూర్తిచేసుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుని రా, పో! అని హెచ్చరించారు.

తంతకుడు శ్రీ గురునికి  నమస్కరించి మల్లికార్జునుడి దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ల అతనిని చూసి ఆశ్చర్యపడి,, ఏమయ్యా! నీకు స్వామి తప్ప మరే యాత్ర అక్కర్లేదు అన్నవాడివి మళ్లీ మా వెనుకనే క్షేత్రానికి  వచ్చావ్ ఏమి?  అని ఎగతాళి చేశారు. వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకుముందే  సంగమంలో స్నానం చేశాను, కానీ శ్రీ గురుడు ఇంతలో నన్ను ఇక్కడకు తీసుకువచ్చారు అంతేకాని నాకు ఏవి తెలియదు అని చెప్పి మల్లికార్జునుడి దర్శనానికి వెళ్లగా అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు, స్థానంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు.  అచటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు దర్శనం అయింది, మొదట క్షణకాలం ఆశ్చర్య చకితుడయ్యాడు కానీ మరలా తెలివి తెచ్చుకునిశ్రీ గురుడు సాక్షాత్తు శంకరులే కదా!” అది సమాధానపడ్డాడు. తరువాత మల్లికార్జునునికి పూజ చేసుకుని, పొంగిపొర్లుతున్న సంతోషంతో శ్రీ గురుని వద్దకు వచ్చి' మహాత్మా! నేడు ఒక విచిత్రం చూసి వచ్చాను, లింగార్చన కని వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగం లో మీరే ఉండి పూజలు అన్ని అందుకున్నట్లు దర్శనం అయింది. అటువంటప్పుడు మీ పాదాల వద్ద పడియున్న నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు నాకు అర్థం కావడం లేదుఅన్నాడు. 'నాయనా! , అలా కాదు. పరమేశ్వరుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్న స్దాన  మహిమ వలన భక్తులు  తరిస్తారు.

 నాయనా! మహాశివరాత్రి నాడు క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కిరాత దేశంలో పరాక్రమ శాలి, బుద్ధిమంతుడు అయినా విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ, పర స్త్రీ లంపటుడుగ ఉండేవాడు. కానీ మరొక ప్రక్క శ్రద్ధగా లింగార్చన చేసి, నృత్యగీతాలతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు. అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు. ఆమె అతనితో, “ప్రాణనాధా! మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను, ఆహార వ్యవహారాలలో ఎట్టి నియమం పాటించని మీకు ఇంత ఈశ్వరభక్తి ఎలా సాధ్యమయింది ? అని అడగగా రాజు నవ్వి ఇలా చెప్పాడు.

 ప్రేయసి! నీకు నా పూర్వ జన్మ వృత్తాంతం చెబితే కానీ సందేహం తీరదు, వెనుకటి జన్మ లో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడు శివరాత్రి నాడు అందరూ ఉపవసించాలి కనుక మా యజమాని కూడా అన్నం వండలేదు, నాకు కూడా పెట్టను లేదు. అందువలన నేను కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. నేను ఆకలికి ఓర్వలేక పులి విస్తరాకులు కోసం వెతుక్కుంటూ, దేవాలయంలో ఏమైనా దొరుకుతుందేమోనని గుడిలో ప్రవేశించి అన్ని మూలల తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి శివలింగం నా కంట పడింది, ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి, “కుక్కను కొట్టండి !” అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూసాను గాని సింహద్వారం దగ్గర జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. వారి నుండి తప్పించుకోవడానికి ఆలయం చుట్టూ మూడు సార్లు పరిగెత్తాను. చివరికి అచటి జనం బలంగా బాదటంతో నేను ఆలయ ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. రీతిన నేను తెలియకుండానే ఉపవాసం ఉండి, శివ పూజ దర్శించి, ప్రదక్షిణం చేసి పుణ్యం ర్థించాను. గుడిలోని దివిటీలను చూస్తూ శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను, అందుకే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానం, రాజ్యం లభించాయి. వృత్తాంతం విని ఆశ్చర్యపడిప్రాణనాథ! శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులుఅయ్యారు , తెలియకనే క్షేత్రంలో చేసిన ప్రదక్షణం వలన కుక్కకు రాజ్యం లభించింది, గంధర్వపురంలో మల్లికార్జున తో సమానమైన కాళేశ్వరుడు ఉన్నాడు. నీవు నిత్యం ఆయనను ఆరాధించు అని చెప్పాడు. వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో శ్రీ గురు దర్శనానికి వచ్చి లభించక నిరాశతో తిరిగి పోయారు. శ్రీ గురుడు వాళ్లందరినీ పిలుచుకురమ్మని తంతకుడుని  గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూసి ఆశ్చర్యంతో," నీవు మహా శివరాత్రి నాడు తల గొరిగించుకున్న ఏమి?" అని ఎగతాళి చేశారు. అతడు జరిగినదంతా పూస గుచ్చినట్లు చెప్పి, అందుకు తార్కాణం గా శ్రీశైలం ప్రసాదం చూపాడు. వాళ్లు అది నమ్మక " మధ్యాహ్నం కూడా నిన్ను మా ఇంటి దగ్గర చూసాము, ఇది నిజం కాదు అన్నారు. తనను శ్రీ గురుడు రెప్పపాటులో శ్రీశైలం తీసుకు వెళ్లారని చెప్పి, స్వామి ఇప్పుడు సంగమంలో ఉన్నారు మిమల్ని పిలుచుకు రమ్మన్నారు అని చెప్పాడు. వెంటనే అందరూ శ్రీ గురునీ దర్శించి రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే  దర్శనం ఇచ్చారని స్తుతించారు.తర్వాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన పుర వాసులు తిరిగి వచ్చి, క్షేత్రంలో తాము  తంతకుడు ని చూశామని చెప్పారు. కొందరు నమ్మని వారు కూడా తంతకుడుచెప్పినది వాస్తవం అని తెలుసుకున్నారు. " శ్రీ గురుని మహత్యం ఎంతని చెప్పగలం! నామధారకా !

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!!

అధ్యాయం  - 45

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

సిద్ధ యోగి ఇంకా ఎలా చెప్పారు, నామధారకా ! ఇంతకుముందు నరహరిశర్మ వలెనే  శ్రీ గురుని సేవించి, మరో ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీ గురుడు వారినెల అనుగ్రహించారో చెబుతాను విను. నంది శర్మ అనే బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చింది. అతడు బాధ తొలగించుకోవడానికి తుల్జా పురం వెళ్లి, అహర్నిశలు తదేక దీక్షతో భవాని దేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి 3 రోజులు ఉపవాసం చేశాడు. మూడవ రాత్రి స్వప్న దర్శనమిచ్చి, చందాల  పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానం అయింది. ప్రకారమే ఏడు మాసాలు ఒంటిపూట భోజనంతో పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒకనాటి రాత్రి దేవి స్వప్న దర్శనమిచ్చి గంధర్వపురంలో త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుని ఆశ్రయించమని అంతర్ధానమైంది. నిద్ర లేచి" అయ్యో! నేను ఇంతకాలం దీక్షతో ఉపవసిస్తే తేలినది ఇదేనా? దేవి! మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. మూడు సంవత్సరాలు తులజభవాని  న్ని ,ఏడు నెలలు నిన్ను సేవిస్తే, నీవు చివరకు నన్నొక మానవమాత్రుడిని ఆశ్రయించమంటారే , నీ దైవత్వం ఏమున్నది? ఇలా చెప్పడానికి పరాశక్తి వైన నీకు సిగ్గు వేయడం లేదా? బలహీనుడైన నేను ఇంకెక్కడకు పోగలను? నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే దీక్ష చేస్తాను. దేవి! నీవు నా రోగం పోగొట్టుకుంటే మీ పాదాల వద్ద ప్రాణత్యాగం చేస్తాను, అని దేవికి చెప్పి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆరోజు దేవి మరల స్వప్న దర్శనం ఇచ్చి అచటి నుండి వెళ్లిపొమ్మని ఆదేశించి, పూజారికి కూడా స్వప్నంలో సెలవిచ్చింది. ఉదయమే పూజారి వచ్చి అతనితోనందయ్యగారుఅమ్మవారు సెలవు అయ్యింది. తక్షణమే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. తనకు వ్రతభంగం అయినందుకు ఉపాసిస్తూ ఒక శివరాత్రికి  గాణ్గాపురం   చేరుకున్నాడు. అతడు దేవి చెప్పిన యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని నగర వాసులను విచారించగా,  సంగమానికి  స్నానానికి వెళ్లారు, కొద్ది సేపటిలో తిరిగి వస్తారు అని చెప్పారు. స్వామి మఠానికి వచ్చి కూర్చోగానే వారి దర్శనానికి ఒక కుష్టురోగి వచ్చారని అచటి వారు మనవి చేశారు, అది వినగానే శ్రీ గురుడువాడు సంశయాత్ముడుఅయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి అని చెప్పారు. శ్రీ గురుడు నంది శర్మతో “! ఏమయ్యా! మొదట దేవిని ఆశ్రయించాక, మానవమాత్రుడిని దర్శించేది  ఏమిటి? అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి?  నీకు విశ్వాసం లేకుండా రావడం ఎందుకు అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులు అని తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేసి, “స్వామి! నేను మూఢుడను, పాపాతీతుడైన నేను , మీరు మాయాతీతుడు అని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకోలేకపోయాను. మీ దర్శనం వల్ల నా పాపాలు నశించాయి. దుస్థితిలో నేను బ్రతకలేను మీరే నాకు దిక్కు, ఆపైన మీ దయఅని దీనాతిదీనంగా శ్రీగురుని వేడుకున్నాడు.

శ్రీ గురుడు అతని పట్ల కృప  చెంది, సోమనాథుడు అనే ప్రియ శిష్యుని పిలిచి, “నాయనా! నీవు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పి , అచట  షాట్కుల తీర్థంలో స్నానం చేయించి, అశ్వత్థ వృక్షాన్ని  సేవించి, అప్పుడు అతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకుని రా! అని ఆదేశించారు. ప్రకారం నంది శర్మ స్నానానికి వెళ్లి నదిలో ఒక్కసారి  మునిగి పైకి లేవగానే శరీరంలో రోగం ఎక్కడా లేకుండా పోయింది, అశ్వద్ద వృక్షానికి ప్రదక్షిణ చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోయింది. పాత వస్త్రాలు మూటకట్టి తగల పెట్టగా ప్రదేశం అంతా చవుడు బారి పోయింది. ఒక్క గడియ క్రిందట దేహమంతటా కుష్టురోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్దుడై, సోమనాథుని తో పాటు వస్తున్న నంది శర్మను  చూసి అచటి వారందరూ ఆశ్చర్యపోయారు.

శ్రీ గురుడు అతనిని చూసి, “ఏమి నందిశర్మ! నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్లంతా చూసుకుని చెప్పు! అన్నారు. తన పిక్క మీద కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండటం చూసి బాధపడి, “అయ్యో! మీ కృప వల్ల కూడా వ్యాధి పూర్తిగా నశించ లేదే! నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, “నాయనా! నీవు దేవతల వలన కానిది, ఒక మానవమాత్రుడి వలన ఎలా సాధ్యమవుతుందని సంశయించినంత మేరకు మిగిలింది. మీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, కాస్త కూడా తొలగిపోతుంది అన్నారు.  నంది శర్మస్వామి! మీ అందు నాకు సంశయం లేదు కానీ, నేను చదువు కోలేదు నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం  ? అయినా నా నోటి నుంచి వచ్చిన మాట వెనుకకు మరలదు. నంది శర్మని నోరు తెరవమని చెప్పి భస్మం నాలుక చివర ఉంచారు, అంతే అతడు జ్ఞానవంతుడుడై చేతులు కట్టుకుని స్తుతించాడు.

నంది శర్మ, శ్రీ గురుని స్తుతించడంలో తనను తాను మరచిపోయి, వీరి పాద  స్పర్శ వలన బ్రహ్మ చే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిధి వల్లే నేడు మనకి ఈయన లభించారు. ఈయన మహత్యాన్ని నేను ఎంతని వర్ణించను? వాక్కు మనస్సు కు అతీతమైన ఈయన మహిమను వర్ణించ బోయి వేదమే మూగపోయింది, అని ఇక నోటమాటరాక ఆనంద భాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు బ్రాహ్మణునికికవీశ్వరుడుఅని బిరుదు ఇస్తున్నాము. నేటినుండి అందరూ ఇతనిని కవీశ్వరుడు అని పిలవండి. ఇంతలో నంది శర్మ తన శరీరం పరిశీలించుకుని కొద్ది కుష్టు కూడా మటు మాయం అవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నంది శర్మ శ్రీ గురుని స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!!

అధ్యాయం  - 46

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

 నామ దారుకుడు , “స్వామి! శ్రీ గురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండే వాడంటిరి కదా! అతడెవరు? అతడు శ్రీ గురునికి భక్తుడు ఎలా అయ్యాడో , ఆయనను ఎలా సేవించాడు వివరించండి అన్నారు. సిద్ధ యోగి ఇలా చెప్పనారంభించారు. గాణ్గాపురం సమీపంలోనే 'హిప్పగిరి' అనే గ్రామం ఉన్నది. ఒకసారి గ్రామం నుండి కొందరు భక్తులు వచ్చి శ్రీ గురుణ్ణి  పూజించి పాద పూజ చేసుకో దలచి ఆయనను ఒప్పించి మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకు వెళ్లారు వారి రాక గ్రామంలో గొప్ప ఉత్సవంలా జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు పాద పూజలు చేశారు. ఊళ్లోనే నరికేసరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి శివ భక్తుడు . అతడు నిత్యం కల్లేశ్వరుడుని  స్తుతిస్తూ , పంచ పద్య మణిమాలలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవారు. అతడు శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించే వాడు కాదు, స్తుతించే వాడు కాదు. అతడు ఒకసారి శ్రీగురుని గురించి నంది శర్మ చేసిన స్తోత్రం విని, “ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది, కానీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదుఅని తలచారు.

కొందరు బ్రాహ్మణులు కవి వద్దకు వెళ్లి కవి చంద్ర! మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి కి కవిత్వం అంటే ఎంతో ప్రీతి, కనుక వారిని స్తుతిస్తూ మాకు నాలుగు పద్యాలు రాసి ఇస్తే  అవి వారి ఎదుట చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి, అయ్యా! అది నావల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. అయన సేవకి నా కవిత్వం అంకితమిచ్చాను అని  చెప్పి, కలే శ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్లాడు. అదేమి చిత్రమో గాని పూజ  ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర రాసాగింది. ఎంత ఆపుకుందామనుకు న్నా ఆగక పూజ మధ్యలో కునుకుపట్టింది. ఇంతలో ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో కూడా పూజ చేస్తున్నాడు కానీ ఎప్పుడూ కనిపించే కళ్ళే శ్వరుడు కనిపించకుండా స్థానంలో శ్రీ గురుడు  కూర్చుని వున్నారు, ఆయన నవ్వుత్తూ నీవు కల్లేశ్వరుని తప్ప మరి ఎవరిని నీ  కవితతో స్తుతించవు కదా ? మానవమాత్రులేనా మమ్ము పూజిస్తున్నావేమి అన్నారు . నరకేసరి తుళ్ళిపడి మళ్ళీ పూజ ప్రారభించగా   కొద్దిసేపటికి కునుకుపట్టింది. శ్రీ గురుడు మళ్లీ స్వప్న దర్శనమిచ్చిమేము - కాళేశ్వరుడు  వేరు కాదు అన్నారు.

ఈసారి మేల్కొనిఅయ్యో!” నేను ఇంతవరకు పొరబడ్డాను! నరసింహ సరస్వతి యతి రేణులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని, నేను అనుకున్నట్లు మానవమాత్రులు కారు. వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీ గురుడు దర్శనానికి వెళ్లి స్వామిని తన కవితతో స్తుతించాడు. “అనంత! సచ్చిదానంద స్వరూపమైన మీరు సాక్షాత్తు కలేశ్వరులే. కఠోర  తపస్సు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు, కళేశ్వరం  కృప వలన నాకు ఈనాడు మీ దర్శనం లభించింది. ఇక లోకంలో మీ పాదాలను ఆశ్రయించక, ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే! అని స్తుతించాడు. శ్రీ గురుడు అతనిని  నీ అభీష్టాలు అన్ని నెరవేరు తాయని అని ఆశీర్వదించారు. నామధారకా  ! శ్రీ గురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా! అని చెప్పారు.

దిగంబరా దిగంబరా  శ్రీపాదవల్లభా దిగంబరా!!

అధ్యాయం  - 47

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

ఒకనాడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత వ్యక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి పర్వదినాన తమ ఇండ్లకు  బిక్షకు ఆహ్వానించాలని గాణ్గాపురం వచ్చారు. యేడుగురు చుట్టుప్రక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే అదే రోజు అందరూ ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? మీలో మీరే నిర్ణయించుకునిఎవరి గ్రామానికి రావాలో చెప్పండి, అక్కడికి మేము రాగలవు అన్నారు.

అప్పుడు ఏడుగురు ఇంటికి రావాలంటే, తన ఇంటికి రావాలని వాదించు కొనసాగారు. వారు ఒక నిర్ణయానికి రాకపోయేసరికి శ్రీగురుడు నవ్వి, మీరు వాదించుకోవడం ఎందుకు? మీరందరూ నా పై విశ్వాసం ఉంచి, విషయం మా ఇష్టానికి విడిచి పెట్టండి. అప్పుడు స్వామి! , “మీరు మీ ఇళ్లకు వెళ్ళండి. ఆనాడు మాకై మేమే రా గలం , సందేహించవలదు! అని వాగ్దానం చేశారు. ఆరోజు గంధర్వ పురవారసులు వెంటనే వారి వద్దకు వచ్చి, పర్వదినాన తమను విడిచి ఎక్కడికి వెళ్లొద్దు అని బ్రతిమాలారు. వారితోస్వామి మేమా నాడు ఇక్కడే ఉంటాము ఎక్కడికి వెళ్ళాముఅని మాట ఇచ్చి ఊరడించారు.

చివరకు ధనత్రయోదశి తానే వచ్చింది, రోజు ఏడుగురు గ్రామాల పెద్దలు శ్రీ గురుడు తప్పక తన ఇంటికి రాగలరు అని ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గంధర్వపురంలోని శ్రీ గురుడు  గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం సమయంలో శ్రీ గురుడు ఏడు రూపాలలో ఏడు గ్రామాలకు వెళ్లారు! అయినప్పటికీ ఎనిమిదవ రూపంలో తమ మఠంలోనే ఉండి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు ఆయన అన్ని గ్రామాలకు వెళ్లిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. పదిహేను రోజుల తర్వాత  కార్తీకపూర్ణిమ దీప తోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వ పురం చేరుకున్నారు. వాళ్ళందరూ ధన త్రయోదశి ఉత్సవ విశేషాలు చెబుతుండగా, ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివి గా తోచాయి. ఎవరికి వారు, శ్రీ గురుడు తమ ఇంటనే బిక్ష చేశారని ఒకరి మాట ఒకరికి ఖండించుకోగా,  ఎక్కడికి వెళ్ళలేదు గంధర్వపురం లోనే ఉండి మా సేవలు అందుకున్నారని పుర వాసులు మందలిస్తుండగా ,  అప్పుడు శ్రీ గురుడు మీరు  వాదులాడుకో వద్దు. మీలోఎవరు అబద్ధం చెప్పడం లేదు! మేము అంతటా ఉన్నాము కదా! అన్నారు. స్వామి అనాడు అన్ని రూపాలు ధరించి, అందరి పూజలు అందుకున్నారు అన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై శ్రీ గురుని కీర్తించు కున్నారు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపం. ఆయనను మించిన దైవము లేదు. సంసార సాగరాన్ని దాటటానికి శ్రీ గురు పాద సేవకు మించిన   నావయే లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా! అన్నారు సిద్ధ యోగి.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 48

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

 స్వామి! గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేస్తారో చెప్పండి! అని కోరిన నామ దారకునితో సిద్దుడు ఇలా చెప్పారు. “నాయనా! భగవంతుడు ప్రతిరోజు  స్నాన అనుష్టానాలకు మఠం నుంచి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారని చెప్పారు కదా! అప్పుడు గంధర్వపురంలో  పర్వతేశుడు  అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు సాగుచేసే పొలం మఠానికి వెళ్లేదారిలో ఉండేది. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టి పరుగున పోయి ఎంతో భక్తి శ్రద్ధలతో దూరం నుంచే నమస్కరించుకుని పోతుండేవాడు. ఎంత కాలానికి అతడు ఏమీ కోరడం లేదని గమనించిన శ్రీ గురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే  నాయనా! నిత్యం నీ వింతా భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను, మా నుండి మీకేమి కావాలో చెప్పుఅన్నారు. ఇంతకాలానికి తనకంటే అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించినా పొలాన్ని ఒక్కసారి చూసి తమ పాదము పెడితే మాకు మేలు అవుతుందని నా ఆశఅన్నాడు. స్వామి! , “నాయనా! నీ పొలంల్లో ఏమి పైరు వేసావు? అని అడిగారు. అతడు అయ్యా! సంవత్సరం జొన్న వేశాను. రోజు మీకు నమస్కరించుకుంటే చేను బాగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటుంది. ఎవరో శూద్రుడు ఏధో చెప్పాడు లే అని తలచి నా మాట తీసు పుచ్చ వద్దు”, నా పాలిట రక్షకులు అని ప్రార్థించాడు.

 శ్రీ గురుడు,' సరే పద చూసి వద్దాం,' అని  చెప్పి  , అతనితో కూడా చేను వద్దకు వెళ్లారు. ఏపుగా పెరిగిన పైరును కలయ చూసి ఏమిరా! మేము చెప్పింది చేస్తానంటే ఒక మాట చెబుతాను! అన్నారు రైతు. “తండ్రి మీ మాట జవదాటతానా” ? మీరు ఒక మాట చెప్పాక తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు . గురువు ఆజ్ఞ విషయంలో నాకు మరే ఆలోచన లేదు అన్నాడు. అయితే నా మాట మీద నమ్మకం ఉంచి , మధ్యాహ్నం తిరిగి వెళ్లే లోపు పైరు అంతా కోయించు! అని చెప్పి సంగమానికి వెళ్లి పోయారు.

శ్రీ గురుని ఆజ్ఞ పాటించాలని తలచి పొలం యొక్క ఆసామి వద్దకు వెళ్లి ముందు సంవత్సరం చెల్లించిన ప్రకారమే గుప్త చెల్లిస్తానని, లేకపోతే దానికి సరిపడా నా దగ్గర పశువులు ఉన్నాయి భయం లేదు, పొలం  కో పెంచడానికి అనుమతి పత్రం ఇవ్వమని కోరాడు. పైరుకు పాలు పట్టే సమయం లోనే అతడు కోత కోయిస్తున్నాడు! పులులు కూడా ఆశ్చర్యపోయారు కానీ తమకు కూలి దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. భార్యాబిడ్డలు వచ్చి అతనిని వారించినా కావాలంటే వినకపోయేసరికి స్వామి వద్దకు వెళ్లారు. పర్వతేశుడు పైరు కోత త్వరత్వరగా పూర్తి చేయించి, శ్రీ గురుని స్మరిస్తూ, అయినా సంగమం నుండి మఠానికి వెళ్లేదారిలో శ్రీ గురు నీ రాకకై ఎదురు చూడగా, శ్రీ గురుడు కోసి ఉన్న పొలాన్ని చూసి , స్వామి ఆశ్చర్యం నటిస్తూ,' అయ్యో! నీవు అనవసరంగా పైర్ అంతా కోసి వేయించ వే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావు? పాపం మీ జీవనమెలా? అమాయకుడా ! పండిన పైరు కోసి  అంతా వృధా చేసేసావు కదా అన్నారు!

కానీ పర్వతేశుడు  జంకకుండా గురు వాక్యమే శ్రీరామరక్ష. మీరు ఉండగా నాకేమీ భయం? అన్నాడు. “నీకు అంత దృఢ విశ్వాసం ఉంటే అలానే జరుగుతుంది లే! అని మఠానికి వెళ్లిపోయారు.” ఒక వారం రోజులు గడిచాక 8 రోజు విపరీతమైన,  చలిగాలి వీచటం ప్రారంభించింది. దానివల్ల చుట్టుప్రక్కల చేలన్నీ వాలిపోయాయి. దానికితోడు అకాల వర్షం కురిసింది మిగిలిన ఫైరు లన్నీ పూర్తిగా పాడైపోయాయి. పర్వతేశుడు కోయబడిన మొక్కల మొదల నుంచి  ఒక్కొక్క మొక్కకు  10, 11 చొప్పున పిలకలు వచ్చాయి, పైరు ఏపుగా పెరిగి  అమితంగా పండింది.

భార్య భర్తలు పొలానికి నమస్కరించుకుని భూమి పూజ చేసి శ్రీ గురుడి వద్దకు వెళ్లి ఆయనను పూజించుకున్నారు. స్వామి! మీ దయ వలన మేము కోరినా దానికంటే ఫలితం ఎంతగానో ఎక్కువ వచ్చింది. నెల గడిచేసరికి పంట పండి, కంకులు అద్భుతంగా బయటకు వచ్చాయి, కాపు ధాన్యం నూరి రాసిపోసి, భూమి ఆసామి వద్దకు పోయి' అయ్యా! చూశారా! స్వామి దయ వల్ల పైరు ఎంత బాగా పండిందో? మీకు కూడా మనం చేసుకున్న ఒప్పందం కంటే ఎక్కువ ఇస్తాను మీ బాగం మీరు తీసుకోండి అని చెప్పాడు. కానీ ఆసామి ధనాశకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని తన ఒప్పందం కంటే ఎక్కువ తీసుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత సంవత్సరం పంటలు నాశనమై  అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత దాన్యం ఇచ్చాడు. అటుపైన బండ్ల మీద వేసి ఇంటికి చేర్చుకున్నాడు.  నామధారక! శ్రీ గురుని మహత్యం ఎంతటిదో చూసావా?  గురుభక్తి  అభిష్టాలన్నింటిని  ప్రసాదించగలదు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 49

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

 భూమి మీద ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉండగా. ఈయన  సంగమ క్షేత్రాన్ని తమ నివాసం గా ఎందుకు ఎంచుకున్నారు అనగా అప్పుడు యోగి ఇలా చెప్పసాగారు. “నాయనా! ఒక అశ్వినీ మాసంలో కృష్ణ చతుర్దశి నాడు  గంధర్వ పుర  వాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్ధులవుతున్నారు. ఆనాడు శ్రీ గురుడు శిష్యులందరిని పిలిచి, “మనమీనాడు త్రిస్థలి  యాత్ర చేసి వద్దాం" అన్నారు. అందరూ దారి ఖర్చులు, కావలసినవి సమకూర్చుకుని వస్తామని, అనగా ఎట్టి సన్నాహాలు అవసరం లేదు.  కనుక మీరందరూ మీ మీ కుటుంబాలతో సహా మాతో రండి అని ఆదేశించారు . బీమా - అమరజా సంగమం, గంగా యమున సంగమం కంటే ఎక్కువ పవిత్రమైనది.  స్వామి! నదికిఅమరజఅని పేరు ఎలా వచ్చింది సెలవియ్యండి! అన్నాడు.

 పూర్వమొకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది, అందులో జలంధరుడు అనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. మహాదేవ! యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పదనట్లు ఉన్నదిఅని  శంకరనీతో చెప్పుకున్నారు . యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతభాండం ప్రసాధించాడు, వెంటనే ఇంద్రుడు అది తీసుకుని వెళ్లి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్లందరూ జీవించారు. పాత్రలో అమృతం కొద్దిగా భూమి మీద పడింది, అదే నది రూపంలో ప్రవహిస్తున్నది, అందుకే దీనికిఅమరజాఅనే పేరు వచ్చింది.

పూర్వం భరద్వాజస  గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి, పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది.  ఆనంద పారవశ్యంతో ఒళ్ళు మరిచి తిరుగుతుంటే అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునే వారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు, పాండురంగడు కాశీకి బయలుదేరుతూ అతనిని కూడా రమ్మన్నారు.  అతడు నవ్వి, “కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే ఉండగా, కాళ్ళీడ్చుకుంటూ వెళ్లడం ఎందుకు?, అన్నాడు. “అయితే నాకు చూపించగలవా”? అనినప్పుడు అతడు అంగీకరించి సంగమంలో స్నానం చేసి ఈశ్వరుని ధ్యానించి, “వ్యోమకేశ! దీనిని కాశీగా చేసి , ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు! అని ప్రార్థించగా అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. కుండమే మణికర్ణిక అయ్యింది. కాశీలో ఉన్న దేవ రూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులు ఇద్దరూ ఆశ్చర్యపడి అప్పుడు ఆయన మహా జ్ఞాని అని అందరూ తెలుసుకున్నారు.

' స్వామి! అటు తర్వాత భక్తులకు పాప వినాశ తీర్థం చూపించి, “ఇందులో స్నానం చేస్తే సర్వ పాపాలు భస్మం అవుతాయి.' అని చెబుతుండగా, పూర్వాశ్రమంలో తన సోదరి అయిన రత్న దేవి అకస్మాత్తుగా అక్కడికి వచ్చి, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీ గురుడు, “అమ్మాయి! నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా? అన్నారు వెంటనే ఆమె శరీరమంతా కుష్టువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాల మీద పడి ! దయానిధి! ప్రజలు పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్లినట్లు నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను, రక్షించు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ నరసింహ సరస్వతినువ్వు ఎన్నో పాపాలు చేశావు, వాటిని మరుజన్మలో అనుభవిస్తావు లేక జన్మలో పోగొట్టుకుంటావో చెప్పు! అన్నారు. ఆమెఇంకా మరొక జన్మ ఎందుకు ? నా పాపాలు ఇప్పుడే తొలగించి మరల జన్మ లేకుండా చేయిఅని ప్రార్ధించింది. అలా అయితే నిత్యం పాపనాశ తీర్ధంలో స్నానం చేస్తుండు ఒక్కొక్క స్నానానికి 7 జన్మల పాపం నశించి పోతుంది. కుష్టురోగం  ఒక లెక్క? అని చెప్పారు. అలా చేయగానే ఆమె వ్యాధి మాయం అయింది. అది నేను స్వయంగా చూశాను, క్షేత్ర మహత్యం చూసి ఆమె అక్కడే ఉండిపోయింది.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  -50

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

అప్పుడు స్వామి మా అందరికీ  ఇచ్చటి కోటితీర్థం చూపించి, “ఇందులో సర్వతీర్థాలు ఉన్నాయి, ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితం, దానానికి కోటి రెట్లు ఫలితం ఉంటుంది” అని చెప్పారు. వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు  విజ్ఞుడు, శుద్దత్ముడు  , సర్వభూత సమ్ముడును... పూర్వజన్మ సంస్కారం వలన మన దేవతలను, పుణ్య క్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తుండేవాడు. అది సహించక అతని కొలువులోని యవన  మత గురువులు అతనితో, “రాజా! మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆదరించడం మంచిది, ఇప్పుడు మీరు చేసేది కలలోనైనా తలచి రానిది. అని రాజుని ఎప్పటికప్పుడు వారిస్తూనే ఉండేవాడు.

ఒకప్పుడు విధివశాన, దైవయోగం వల్లనో కానీ, మ్లేచ్చ రాజుకు తొడ మీద పుండు లేచింది, అది ఎన్ని చికిత్సలు చేయించిన తగ్గకపోగా రోజురోజుకు ఎక్కువ కాసాగింది. బాధకు అతడికి నిద్ర ఆహారాలు కూడా కరువయ్యాయి. చివరికి అతడు ఒక సదాచార సంపన్నుడైన సద్ వి విప్రుని పిలిపించి, దానికి నివారణోపాయం కోరాడు. విప్రుడు,' రాజా! నీవు యవనుడవు - నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయం తెలిస్తే లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువల్ల ఏకాంతంలో చెబుతాను' అన్నాడు. అప్పుడా రాజు అతనితో కలిసి ఏకాంత  స్థలానికి వెళ్ళాడు. రాజా! నిజానికి గత జన్మ పాపాలే మానవులందరినీ వ్యాధుల రూపంలో బాధిస్తాయి, తీర్ధయాత్ర, దేవతారాధన , దానములు వలన కొన్ని పాపాలు , వ్యాధులు తొలగుతాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది సాధు దర్శనం. సాధు దర్శనం వలన పాపాలు, వ్యాధులు కూడా నశిస్తాయి.

కనుక రాజా! నీవు ఎవరికి తెలియకుండా విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్ధానికి వెళ్ళు , అక్కడ స్నానం చేసి దానధర్మాలు చేయి. దానివలన నీ పాపం తొలగి వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకు నమస్కరించి, తన పుండు గురించి నివారణ కోసం ద్విజుడు చెప్పిన ఉపాయం చెప్పి నివారణోపాయం చెప్పమని కోరాడు. “స్వామి! నేను మ్లేచుడనని  మీరు ఉపేక్షించ వద్దు, నేను యవనుడానైనా, మీ ధర్మాన్ని కూడా ఆదరించే వాడిని! నాకు దయతో సెలవియ్యండి, అప్పుడు సన్యాసి కూడా సాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైన తరుణోపాయం, వెనుక ఋషభ   యోగి అనే మహాత్ముని అనుగ్రహం వలన పతితుడైనా బ్రాహ్మణు డు జన్మాంతరంలో ఉదహరించబడిన నిదర్శనాన్ని వివరించారు. కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయిన నశించగలదు.  కనుక నీకు వచ్చిన వ్రణం  తగ్గడంలో ఆశ్చర్యమేమున్నది అన్నారు, సత్పురుషుని పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో తెలుపమని కోరగా, గంధర్వపురంలో ని శ్రీ గురుని గురించి తెలిపారు, వెంటనే రాజు గాణ్గాపురానికి బయలుదేరాడు.

సరిగా అదే సమయానికి శ్రీ గురుడు, ఇక్కడకు  మ్లేచ్చ  రాజు వస్తున్నాడు, కనుక మీరంతా ఇండ్లకు వెళ్లిపోండి, అతడి వల్ల ఆచార్య వంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. కనుక మేము గౌతమీ యాత్రకు బయలుదేరుతాము అని చెప్పారు భక్తులు,' మహాత్మా' మీరు సాక్షాత్తు దత్తాత్రేయ లే' . మీరు మాకు అండగా ఉండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలక జాలదు. కనుక మేము సన్నిధి విడిచి ఎక్కడికి ఫోన్ అవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదల్లేదు .

కొద్ది సమయానికి యవన రాజు గంధర్వ పురం చేరి , అచటి వారిని, ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారు? స్వామి మాటలు స్మరించి భక్తులు కీడు శంకించిన అతనికేమీ చెప్పడంలేదు. “అయ్యలారా! నేను కూడా స్వామి దర్శనానికి వచ్చిన ఆర్తుడు ను సంశయించక వారు ఎక్కడున్నారోచెప్పండి అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అనుష్టానానికి సంగమానికి సంగమానికి వెళ్లారని మధ్యాహ్నం వస్తారు అని భక్తులు చెప్పారు. పరివారం అంతటిని విడిచి, తానొక్కడే త్వరత్వరగా సంగమానికి స్వామిని దర్శించి దూరం గా నిలిచాడు.

శ్రీ గురుడు,' ఓరి సేవకుడా! ఇన్నాళ్లకు కనిపించావ్ ఏమి? అన్నారు. మాట వినగానే స్వామి అతనిని చూడగానే , రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద భాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితం అయింది, మాట పెగల్లేదు, కొంతసేపటికి తెప్పరిల్లిమీరు శ్రీపాద స్వామియేఏమి సేవకుడనైన చాకలిని! స్వామి! దీనుడిని  ఎందుకు ఉపయోగిస్తున్నారు ఏమి? మీ పాద సేవ విడిచి దూరంగా ఉండేలా చేశారే! రాజ వైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని ఇంత కాలం మరిచి గడిపాను ! ఇన్నాళ్లు మీ దర్శనమే లభించలేదు, చివరకు మీ ఎదుటకు వచ్చాక కూడా  మీ పాదాలను గుర్తించ లేక పోయాను. ఇంతకాలం అజ్ఞానంలో పడి ఉన్నాను ఇకనైనా నన్ను వద్ద ధరించండి! అని చెప్పి నమస్కరించి కొన్నాడు. వెంటనే రాజు తనను భావిస్తున్న ప్రాణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి! ఏది రా నీ రణం చూపించు! అనగానే అడుగు తొడ వంక చూసుకుని, మటుమాయం అవ్వటం చూసి ఆశ్చర్య చకితుడై  భక్తితో ఆయనను కు నమస్కరించాడు. అప్పుడు శ్రీ గురుడుఏమిరా, నీవు కోరుకున్న రాజ భోగాలు తనివి తీరా అనుభవించావా లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకుని చెప్పు! అన్నారు. అప్పుడా రాజు మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమే లను. నాకు కొడుకులు, మనుమలు కూడా కలిగారు. నా మనసు ఇప్పుడు పూర్తిగా తృప్తి చెందింది కానీ భక్తవత్సలా'! మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలని కోరిక ఒక్కటే మిగిలింది. స్వామి, “ఓరి! సన్యాసుల మైన మేము పాపభూయిష్టమైన మ్లేచ్చ రాజ్యం లో అడుగు పెట్టకూడదు. మీ మతస్తులు కనుక మాకు అది తగదు అన్నారు. స్వామి! నేను మీ సేవకుడిని, రాజ్యమంతా మీరు ప్రసాదించిన అదే కదా! కర్మ వసాన జాతిలో జన్మించాను. మీ రాకకు అవరోధ మైన గోవద నిషేధిస్తాను.” అని చెప్పి కాళ్ల వేళ్ల పడి బ్రతిమలాడి కున్నాడు.

స్వామి! ఆహా! మా మహత్యం వెళ్లడం వలన నీచులు ఇంకెందరు ఇక్కడికి వస్తారు. కనుక స్థానం విడిచి వెళ్లడమే కర్తవ్యం అనుకుని, మొదట రాజు ప్రార్థనను మన్నించారు. శ్రీ గురుని అంగీకారం చెవిని పడగానే యవనడు ఉప్పొంగి, వారిని ఒక పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని నడవసాగాడు. రాజు అయిన నీవు బ్రాహ్మణ సన్యాసి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్నుదూషిస్తారు. రాజుస్వామి! నేనింకా రాజును? అంతకంటే ముందు నీ సేవకుడనైన చాకలి నే కదా! కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడని అయ్యాను. శ్రీ గురుడు సంతోషించి, “మనం చాలా దూరం పోవాలినా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు. రాజు అందుకు అంగీకరించి గుర్రం ఎక్కగా శ్రీ గురుడు' నాయనా! నీవు మ్లేచుడిగా జన్మించిన మా పట్ల ఎంతో భక్తితో వెలుగుతున్నావు సంతోషమే! కానీ, సన్యాసుల మైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తే  త్రికాలనుష్టానం సక్రమంగా చేయడం వీలు పడదు. కనుక మేము ముందుగా వెళ్తాము , మీరంతా మెల్లిగా వచ్చి పాపనాశ తీర్ధంలో దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు. అంతలో ఆయన కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పనస తీర్ధం చేరి అక్కడ యోగాసనంలో అనుష్టానం చేసుకోసాగారు. అప్పుడు ప్రాంతంలో ఉంటున్న సాయం దేవుని కుమారుడు నాగ నాధుడు స్వామి దర్శించాడు. ప్రార్థించి శిష్యసమేతంగా ఇంటికి తీసుకుపోయి పూజించి, అందరికీ బిగ్ సి ఇచ్చాడు. నాటి సాయంత్రం నాయనా!  పాపనాశ తీర్ధానికి రమ్మని చెప్పారు  , మేము అక్కడికి పోతాము, అంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు ఇక్కడికి వస్తాడు. అతడు వస్తే మీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి తీర్థం దగ్గర వచ్చి, అక్కడ భద్రా సలంలోలో కూర్చున్నాడు.

యవనరాజు మహా వైభవంగా ను అలంకరించిన నగర వీధుల్లో స్వామివారి శిష్యు   కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. నగర వాసులు లైన  బ్రాహ్మణులు సంతోషించి, రాజుకు అడుగడుగునా హారతులు వింజామరలు వీస్తుండగా చూసిన ప్రవాసులు స్వామిని చూసి నా, ప్రవాసులు స్వామిని చూసిఎవరు భగవత్ అవతారమేగానీ మానవమాత్రులు కారు., ” లేకుంటే ఒక సన్యాసికి  రాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు” ? అయినప్పటికీ దృశ్యం కలికాల వైపరీత్యమే! అనుకుని ఆశ్చర్యపోయా రు. చివరకు పల్లకి రాజ భవనం వద్ద దింపించి, అందం, కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలకి తీసుకుని పోయి, స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టి రాజు తన తన ప్రాణులు, అంతఃపుర కాంతల తో పాద పూజ చేయించారు. అతడు చేసిన సపర్య లకు సంతోషించి శ్రీ గురుడు అందర్నీ దీవించి, ఓరి! నీకు ఇంకా ఏమైనా కోరవలసిన అది ఉంటే నిస్సంకోచంగా చెప్పు అన్నారు. రాజు నాకు ఇంకా నిరంతర గురు పాదసేవ తప్ప వేరే ఏమీ అక్కర్లేదు నిశ్చయంగా చెప్పాడు . అలా అయితే రాజ్యభారం నీ కుమారులకు అప్పగించి  శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాము. నీకు అక్కడ మరల మా  దర్శనమవుతుంది, అని ఆదేశించారు. చివరకు వారందరూ నదిలో స్నానం చేసి మీ మామ బీమా అమరజ  చేరుకున్నారు .

గంధర్వ ప్రవాసులు అందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి తీసుకుని ఎదురేగి, “స్వామి! మీరు ఇక్కడ నుంచి వెళ్లినప్పటి నుంచి ఊరంతా అచేతన మయిపోయింది. తిరిగి మీ రాక వలన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.” అని స్తుతించి పూజించారు.” అప్పుడు స్వామిబిడ్డలారా! మేము ఎక్కడికో వెళ్లి పోతాము అని అనుకోవద్దు!! నిశ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షమవుతూ  ము ముందు ముందు లోకమంతా కలియుగ దోషాలు అన్నిటికీ నిలయం కానున్నది. కనుక  మేము శ్రీశైలం వెళ్లాలి అనుకుంటున్నాము.

ఆనాటి వరకు మానవా కారం తో కనిపిస్తున్న త్రిమూర్తి అవతారం, అటు తర్వాత తమ స్థూల రూపాన్ని  గుప్తపరచిన అప్పటికీ, గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమ! అందుకు నేనే సాక్షిని !. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన కనిపించని దత్తమూర్తి, ఇప్పుడు భక్తులపాలిట ఇక్కడ నిలిచారు''  భుక్తి ముక్తి లను ప్రసాదించడానికి భూమ్మీద మించినది ఏమున్నది.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 51

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

 నామ ధరకు డు, “స్వామి! శ్రీ గురుడు వైడూర్య నగరం నుంచి బయలుదేరి వెళ్లి గౌతమీ పుష్కర యాత్ర పూర్తిచేసుకుని, ఏమి చేశారు సెలవియ్యండి అన్నాడుఅన్నాడు.శ్రీ గురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వర నామ సంవత్సరం బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. గంధర్వ పుర వాసులు శ్రీ గురు నీతో ఇలా అన్నారు. స్వామి! మీరు ఇప్పుడు శ్రీశైల యాత్ర కు వెళ్లవలసిన అవసరం ఏమున్నది , మీరు గ్రామంలో విజయం చేయడం వలన గంధర్వ పురం భూలోక వైకుంఠ మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది. మమ్మల్ని విడిచి పెట్టి పోవడం నీకు న్యాయమేనా? అన్నారు.

శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ల భక్తికి కరిగిపోయి, ప్రేమగా ఇలా అన్నారు. “బిడ్డలారా! మాపై ఎంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పో గలమా? నిజానికి మేము ఎప్పుడు గంధర్వ పురంలోనే ఉంటాము. నిత్యం సంగమంలో స్నానం , నిత్యకృత్యములు, మధ్యాహ్న సమయంలో గ్రామంలో బిక్ష చేసుకుంటూ మఠం లోని సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము. లౌకిక లకు మాత్రమే శ్రీశైలం వెళ్లినట్లు, ఇక్కడ లేనట్లు కనిపిస్తుంది గానీ మా ప్రతిరూపాలుగా ప్రతిష్టస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికీ నిజం, ఎట్టి సందేహం  లేదు. వెంటనే అయినా  మఠం నుంచి బయటకు వచ్చి సాయం దేవుని, నంది శర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. మా ఐదుగురు ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి, చేతులు జోడించి శ్రీ వారి దివ్యరూపం కనుమరుగయ్యే  వరకు చూస్తూ, అటు తర్వాత తిరిగి వెళ్లిపోయారు.

వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు, వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు వెళ్ళినా శిష్యులు, యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి, వారికోసం ఎదురుచూస్తూ ఉన్నారు. శ్రీ గురుడు శిష్యుల మైన మా నలుగురితో శ్రీశైలం వద్ద నున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి పుష్పాసనం సిద్ధం  చేయమనగా మేము త్వరత్వరగా పూలు సేకరించి, వాటిని అరటి ఆకులు పై అమర్చి ఒక పూల నావ సిద్ధం చేశాము . అప్పుడు శ్రీ గురుడు దానిని నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేమూ అలానే చేసాము. అప్పుడాయన, “మేము పూల నావలో పాతాళ గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జున్ నీతో ఐక్యం చెందుతాము. మీరందరూవెనక్కి తిరిగి పురం వెళ్లిపోండి , అని చెప్పారు. కానీ మేము నిద్ర పోయాము.

శిష్యులారా! మీరు ఇలా దిగులు పడకూడదు. మీరు గంధర్వ పురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం అవుతుంది. భక్తి లేని వారికి కనిపించక, భక్తులకు మాత్రమే దర్శనమిస్తూ గుత్తి రూపంలో ఉంటాము. శ్రీ గురుడు పూల నావ మీద కూర్చుని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరిమాటగా ఇలా  చెప్పారు.

 నాయనలారా! మీకు సర్వ సుఖాలు ప్రాప్తించుగాక! నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణం చేసేవారు, అందులోని సూత్రాలు పాటించే వారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత   గానం చేసేవారు ఇంట్లో నాలుగు పురుషార్థాలు, సిద్ధులు నిత్యనివాసం చేస్తాయి, జీవితాంతం అష్టఐశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి.  మేము అనంత నిలయానికి వెళ్తున్నాము. మేము అచటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తాయి.  మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి, మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనదిగా భద్రపరచుకుని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు అన్నారు. నావా ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది. వారి దివ్యరూపం తేజస్సులతో మా హృదయాలలో ఇలా నిలిచిపోయింది.

ఇలా శ్రీ గురుడు తమ అంతిమ సందేశం ఇచ్చి పుష్ప నావలలో కొంత దూరం వెళ్లి, అకస్మాత్తుగా అంతర్ధానమయ్యారు. అంతలోనే పుష్పాసనం గానీ, స్వామి గానీ కనిపించకపోయేసరికిమేమందరం కన్నీరు కారుస్తూ శూన్యం కేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుంచి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్త వాళ్ళు మా వద్దకు వచ్చి,' అయ్యా! ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము. వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి, వారు కాషాయవస్త్రం, చేతిలో దండము ధరించి ఉన్నారు. ఆయన మాతో, “ మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి, 4 పువ్వులు నదీజలాలపై కొట్టుకుని వారి వద్దకు వస్తాయి. అవి వారికి తీసి ఇవ్వండి. మా పేరు నృసింహ సరస్వతి, మేము స్థూలరూపంలో కదలీవనం వెళుతున్నాం కానీ ఎప్పటికీ  గాణ్గాపురం లోనే ఉంటాము. మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండిఅని చెప్పారట. వాళ్లు విషయం చెబుతుండగా నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వచ్చాయి. వాటిని చూడగానే నదిలో పోయి నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు.  వారి నుండి పువ్వులను అందుకుని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకుని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని  మఠం  చేరుకున్నాము.

శ్రీ గురుడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు, మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా శ్రీగురుని గురించి మాట్లాడుతూ  మఠం చేరుకుని అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తన స్థానంలో కూర్చుని కనిపించారు! ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచే సరికి వారి రూపం అదృశ్యమయింది. అంతటితో అందరి సంశయాలన్ని మటుమాయమై, అవతారమూర్తి సామాన్య మానవులనుకోవడం ఎంతటి అపచారమో  వారికి అర్థం అయింది. అందరూ నమస్కారం చేసి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

అప్పుడు నామదారకుడు , “స్వామి! పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములుఎవరు? అని అడిగాడు. సిద్ధ యోగి, “ స్వామికి శిష్యులు ఎందరో  ఉండేవారు . వారిలో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైన వారు, కానీ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు, నంది శర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. మనస్సును గురు పాదాలపై నిలుపుకుని గురు చరిత్రకూర్చాను. దీని పారాయణ వలన సుఖం, పవిత్రత, శాంతి కలుగుతాయి, పాపాలు, రోగాలు నశిస్తాయిఅన్నారు.

దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా!

అధ్యాయం  - 52

శ్రీ గణేశాయ నమఃశ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుబ్యోనమః

అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురు నీ లీలలు  కోరి కోరి  చెప్పించు కుంటున్న నామదారకుడు , సిద్ధ ముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తయినా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని కన్నుల నుండి సంతత ధారగా పుష్పాలు ఆనంద భాష్పాలు కారుతున్నాయి. అతని ముఖంలోని బావమంతా పూర్తిగా మారిపోయి, శరీరం కంపించి పోతున్నది. సమాధి స్థితిలోఉన్నాడని అని గ్రహించిన సిద్ధ ముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలనిశిష్యోత్తమా ! నామ దార కా! లే నాయనా! నీవిప్పుడు దాన్ని దాటి పరమానందం లో నిమగ్నుడయ్యాడు”.

శ్రీ గురు లీలామృతం పానం చేసి సహజ సమాధిలో నిలిచిన నామ దారకుడు తన్మయత్వంలోనే శ్రీ గురుని ఇలా స్తుతించాడు. “స్వామి! అచింత్య లైన మిమ్మేలా ధ్యానించేది? సర్వగతమైన మేము ఎక్కడ నీ ఆహ్వానించేది? విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేలా? తీర్థ క్షేత్రాల కే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మములను దేనితో కడిగేది? విశ్వ కర్తవు, సర్వ కర్తవు అయినా నీకు ఆర్గ్యం సమర్పించేది  ఎలా ? సప్త సముద్రాల కే కాక విశ్వం అంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను? మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే, మీకేమీ స్నానం చేయించేది? ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించ దగిన వస్త్రమేమున్నది? బ్రహ్మదేవుని సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన  కలిగే లాభం ఏమున్నది? సర్వ జీవుల తాపాన్ని హరించగల మీకు లేపనం ఏమి చేయగలదు? మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మేలా స్తుతించ లో నాకు తెలియడం లేదు. సర్వగతమైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడ ని నమస్కరించే ది? నా లోపల, వెలుపల నిండియున్న మీకు యచ్చటి కని ఉద్వాసన చెప్పేది? అంటున్నాడు.

అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొనినాయనా! నీవిలా  అంతర్ముఖుడవై నిశ్చల సమాధి లో నిలిచిపోతే జగత్తును ఉద్ధరించేదేలా ? ప్రజలందరూ  ఉద్ధరించబడాలన్నదే శ్రీ గురుని సంకల్పం. ఆయన అభిష్టం నెరవేర్చడమే మనందరి  కర్తవ్యం. నీవిలా కూర్చుండి పోతే అదెలా సాధ్యం? అది చెప్పి చివరకు అతని మేల్కొలిపారు.  నామదారకుడు కనులు తెరిచి సిద్ధముని ని చూసిస్వామి! దయామయా! విశ్వ దారా! నా పాలిట శ్రీ గురుడు మీరే! అని ఆయనకు నమస్కరించాడు.' నాయనా! గురు చరిత్రనిత్య పారాయణ చేస్తుంటే  ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి, రంగవల్లులతో అలంకరించి, అక్కడ కూర్చొని మొదట కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచార పూజ చేయి. పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను  శమింప చేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు, పెద్దలకు మనసా నమస్కరించు. ఉత్తరదిక్కుగానో లేక తూర్పు దిక్కుగానో  కూర్చుని మొదటి రోజు 9 అధ్యాయం వరకు, రెండవ రోజు పదవ అధ్యాయం నుండి 21 అధ్యాయం చివరి వరకు, మూడవరోజు 29 అధ్యాయం చివర వరకు, నాల్గవ రోజు 35 అధ్యాయం చివరి వరకు, ఐదవ రోజు 38 అధ్యాయం చివర వరకు, ఆరవరోజు 43 అధ్యాయం చివరివరకు, చివరి రోజు గ్రంథంతం వరకు విద్యక్తంగా  నీవు గురు చరిత్ర పారాయణ చేయాలి. తరువాత నైవేద్యం పెట్టి, అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణం చేస్తున్నంత కాలం భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది . ఇలా చేస్తే సాటి వారందరూ కూడా భగవంతున్ని సేవించుకో గలుగుతారు.

 

బుధవారం పారాయణ సమాప్తం!

శ్రీ దత్తాయ  గురవే నమః

శ్రీ శ్రీపాద శ్రీవల్లభయ నమః శ్రీ నృసింహ సరస్వతె నమః

 

 

Pages